ఫాలో అవ్వండి
ⓎⓈⓇⒸⓅ ⒹⓊⓉⓉⒶⓁⓊⓇ
@ysr_yuvasena_duttalur
520
పోస్ట్
472
ఫాలోవర్స్
ⓎⓈⓇⒸⓅ ⒹⓊⓉⓉⒶⓁⓊⓇ
414 వీక్షించారు
10 గంటల క్రితం
డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయినా టిడిపి ఎంపీ మీద చర్యలు / చర్చలు లేవు రాసలీలలతో అడ్డంగా దొరికిపోయిన టీటీడీ బిఆర్ నాయుడు మీద చర్యలు/ చర్చలు లేవు ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక విధ్వంసం జరిగింది అని కాగ్ రిపోర్ట్ చెప్పినా కనీస చర్యలు / చర్చలు లేవు హెరిటేజ్ కు వందల కోట్ల విలువైన సబ్సిడీలు , పవన్ సినిమాకు టికెట్ల రేట్ల పెంపు పైన చర్చలు చర్యలు లేవు విశాఖ పట్నంలో గీతం 5 వేల కోట్ల విలువైన భూదోపిడి పైన చర్యలు చర్చలు లేవు విశాఖపట్నంలో 99 పైసలకే.. లూలు , ఉర్సా ఉల్ఫా,రహేజా లాంటి ఉల్ఫా గాళ్ళకు ఐదు లక్షల కోట్ల విలువైన భూములు దోచిపెట్టినా చర్యలు చర్చలు లేవు జగన్ పైన వైసిపి పైన మాత్రమే చర్చలు పెట్టి టిడిపి అరాచకాలు ప్రజలు మర్చిపోయేలా చేయడమే పచ్చ మీడియా పనా? ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు గమనించి పచ్చ మాఫియా నుంచి ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాలి #🏛️రాజకీయాలు #🟢వై.యస్.జగన్ #టిడిపి #జనసేన #డ్రగ్స్
ⓎⓈⓇⒸⓅ ⒹⓊⓉⓉⒶⓁⓊⓇ
632 వీక్షించారు
13 గంటల క్రితం
పొత్తు ధర్మం ప్రకారం బాగుంది అని చెప్పాలి కదా చంద్రబాబు పాలనలో తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు చాలా నాసిరకంగా ఉన్నాయి అంటున్న బిజెపి మహిళా నేత మాధవి #🏛️రాజకీయాలు #🟢వై.యస్.జగన్ #తిరుమల #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #బిజెపి
ⓎⓈⓇⒸⓅ ⒹⓊⓉⓉⒶⓁⓊⓇ
607 వీక్షించారు
13 గంటల క్రితం
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారిని తొలగించాలనే నోటీసుపై 193 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకం చేశారు. 130 మంది లోక్‌సభ ఎంపీలు 63 మంది రాజ్యసభ ఎంపీలు నిబంధనల ప్రకారం ఇటువంటి నోటీసుకు కనీసం 100 మంది లోక్‌సభ ఎంపీలు మరియు 50 మంది రాజ్యసభ ఎంపీలు సంతకం చేయాలి. అంటే అవసరమైన సంఖ్యకంటే ఎక్కువ మంది ఎంపీలు ఈ నోటీసుకు మద్దతు ఇచ్చారు. భారత చరిత్రలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రారంభించడం ఇదే మొదటిసారి. ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడితే దేశం ఎటు దారి తీస్తుందో ఆలోచించాల్సిన సమయం ఇది. ఇది నేటి భారతదేశం పరిస్థితి… అధికారం తప్పు చేతుల్లో పడితే వ్యవస్థలే ప్రశ్నార్థకంగా మారుతాయి #🏛️రాజకీయాలు #🟢వై.యస్.జగన్
See other profiles for amazing content