శ్రీశైలం

PSV APPARAO
721 views
1 months ago
#శ్రీశైలం పరోక్ష సేవ - ఆన్లైన్ సర్వీసెస్ #శ్రీశైలం #శ్రీశైలం న్యూస్ #శ్రీశైల మల్లన్న భ్రమరాంబికా వైభవం 🕉️🔱🕉️ శ్రీశైలం ఉత్సవాలు 🙏 #మహాశివరాత్రి 🔱 శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు 🕉️🙏 *శ్రీశైలం* నేటి నుండి శ్రీశైలంలో రోజుకు 4 విడతలుగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనాలు కర్ణాటక, మహారాష్ట్ర భక్తుల సౌకర్యార్థం కరెంట్ బుకింగ్ ద్వారా స్పర్శ దర్శనం టిక్కెట్లు నేటి నుండి 15వ తేది వరకు 10 రోజుల పాటు 4 విడతలుగా స్పర్శ దర్శనాలు 16వ నుండి 20వ తేది వరకు ఉగాది మహోత్సవాలు 16 నుండి 20 వరకు భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి అనుమతి
sivamadhu
960 views
1 months ago
#శ్రీశైలం #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏శివపార్వతులు #🛕శివాలయ దర్శనం #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శివాయ 🙏🙏 ద్వాదశ జ్యోతిర్లింగ మరియు అష్టాదశ శక్తి పీఠ క్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదో రోజు (17.02.2026) రాత్రి శ్రీ స్వామి వారి ధ్వజావరోహణం వైభవంగా జరిగింది. సౌజన్యం — శ్రీశైలం అప్డేట్స్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ శివోహం 🙏🙏
sivamadhu
652 views
1 months ago
#🙏ఓం నమః శివాయ🙏ૐ #🛕శివాలయ దర్శనం #🙏శివపార్వతులు #శ్రీశైలం #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శివాయ 🙏🙏 ద్వాదశ జ్యోతిర్లింగ మరియు అష్టాదశ శక్తి పీఠ క్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు (14.02.2026) రాత్రి వెండి గజ వాహనంపై విశేష అలంకరణలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం — శ్రీశైలం అప్డేట్స్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ శివోహం 🙏🙏
Mohan
932 views
2 months ago
#శ్రీశైలం #శ్రీశైలం న్యూస్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #👉నేరాలు - ఘోరాలు🚨 శ్రీశైలంలో శివస్వాములపై లాఠీ ఛార్జ్.. భక్తుల ఆగ్రహం.. దర్శనానికి భారీగా భక్తులు వచ్చారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు శివస్వాములపై లాఠీ ఛార్జ్ చేశారు...🤯మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం శ్రీశైలం ఆలయంలో జనసమూహాన్ని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వేలాది మంది శివభక్తులు మల్లన్న దర్శనానకి వచ్చారు. ఉదయం నుంచి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఐదు గంటల నుంచే భక్తులు, శివస్వాములు క్యూలైన్లలో వేచి ఉన్నారు. గంటలు గడుస్తున్నా.. క్యూ లైన్‌లు ముందుకు జరగలేదు. దీంతో భక్తుల్లో అసహనం మెుదలైంది. కనీసం తాగేందుకు కూడా నీరు లేదని ఆగ్రహం వ్యక్తమైంది…దర్శనం కోసం ఎదురుచూసే కొందరు భక్తులు ఉక్కపోత, నీరసంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని భక్తులు ఆరోపించారు. ఆలయ ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాసేపటికే పరిస్థితి చేయిదాటి పోయింది. శివస్వాములు క్యూలైన్ల నుంచి బయటకు వచ్చి నిరసన తెలియజేశారు. దీంతో మల్లన్న ఆలయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ఎస్పీ సునీల్, ఏఎస్పీ యుగంధర్ బాబు రంగంలోకి దిగారు. భక్తుల ఆగ్రహంతో ఉన్నారు. దీంతో పోలీసులు అదుపుచేసేందుకు స్వల్ప లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఏఎస్పీ యుగంధర్ బాబు లాఠీతో భక్తులను బెదిరిస్తూ, వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినట్టుగా వీడియోలో కనిపిస్తుంది. శివస్వాములపై పోలీసులు లాఠీలు లేపడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక చేసేదేమీ లేక చాలా మంది శివస్వాములు రాజగోపురం నుంచే స్వామివారిని దర్శనం చేసుకోకుండానే వెనక్కు తిరిగారు. ఆలయ అధికారుల ప్రకారం, వేలాది మంది భక్తులు, ముఖ్యంగా శివ దీక్ష తీసుకున్నవారు తెల్లవారుజాము నుండే ఆలయం చేరుకున్నారు. కొంతమంది భక్తులు ముఖ్యంగా శివ స్వాములు.. క్యూ లైన్లలో ఎక్కువసేపు వేచి ఉండటంతో ఆందోళనకు గురై ఆలయ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిలో కొందరు బారికేడ్లను దాటి ఆలయ ద్వారాల వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.