🕉️ శ్రీ హయగ్రీవ 🙏

Rochish Sharma Nandamuru
3.9K views
7 days ago
*శ్రీ రాఘవేంద్రస్వామి స్తోత్రం* *శ్రీ పూర్ణబోధ గురుతీర్థ పయోబ్ధిపారా కామారిమాక్ష విషమాక్ష శిరః స్పృశంతి* *పూర్వోత్తరామిత తరంగ శరత్సుహంసా దేవాళి సేవిత పరాంఘ్రి పయోజలగ్నా!!* *జీవేశభేద గుణపూర్తి జగత్సుసత్వ నీచోచ్చభావ ముఖనక్ర గణైః సమేత!* *దుర్వాద్యజాపతిగీలైర్గురు రాఘవేంద్ర వాగ్దేవతా సరిదముం విమలీకరోతు!!* *శ్రీరాఘవేంద్ర సకల ప్రదాత స్వపాదకంజద్వయ భక్తీమద్భ్యః!* *అషూద్రిసంబేధన దృష్టి వజ్రః క్షమాం సురేంద్రోవతు మాం సదాయం!!* *శ్రీ రాఘవేంద్రో హరిపాదకంజ నిషేవణాల్లబ్ద సమస్త సంపత్!* *దే స్వభావో దివిజద్రుమోయ ఇష్టప్రదోమే సతతం నభూయాత్!!* #🌅శుభోదయం #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️ #🛕మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️
Rochish Sharma Nandamuru
822 views
7 days ago
*రాఘవేంద్ర స్వామి దేవాలయం- మంత్రాలయం* "నమ్మిన నా మది మంత్రాలయమేగా... ఓఓఓ నమ్మని వారికి తాపత్రయమేగా... శ్రీగురు బోధలు అమృతమయమేగా... ఓఓఓ చల్లని చూపుల సూర్యోదయమేగా... గురునాథ రాఘవేంద్రా శ్రీకృష్ణ పారిజాత".... కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్థాపించేందుకు దైవసంకల్పంతో జన్మించిన కారణ జన్ముడు "శ్రీ రాఘవేంద్ర స్వామి". శ్రీ రాఘవేంద్ర స్వామి కొలువై ఉన్న ప్రాంతమే "మంత్రాలయం". మంత్రాలయం అసలు పేరు "మాంచాలే".మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో తుంగభద్రా నదీమ్మతల్లి ఒడ్డున నెలకొని ఉంది. రాఘవేంద్ర స్వామి ప్రజల గుండె గుడిలో కొలువై బృందావనంలో నిత్యపూజలు అందుకుంటున్నాడు. అందుచేత రాఘవేంద్ర స్వామిని గురువారాల్లో స్మరించుకుని పూజలు చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు. గురు రాఘవేంద్రుడు తన జీవితమంతా అవిశ్రాంతంగా శ్రీహరి మహత్మ్యాన్ని ప్రవచించి, విస్తృతి చేశారు. శ్రీహరి కృపవల్ల ఆయన ఎన్నో మహిమలను ప్రదర్శించారు. . . . #🌅శుభోదయం #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🙏శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️ #🛕మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.1K views
13 days ago
#జ్ఞానైశ్వర్య ప్రసాదకుడు శ్రీ హయగ్రీవ స్వామి #సర్వవిద్యా వరప్రదాత శ్రీ హయగ్రీవ మహిమ #జ్ఞానం – సంపద – వైకుంఠప్రాప్తి ఇచ్చే హయగ్రీవ స్తోత్రం “జ్ఞానం కోరుకునే ప్రతి హృదయానికి దివ్య వరప్రదాత శ్రీ హయగ్రీవ స్వామి…” ఐశ్వర్యాలు ప్రసాదించే శ్రీ హయగ్రీవ సంపద స్తోత్రం...!! హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం నరం ముచ్చంతి పాపాని దరి,ద్ర్యమివ యోషితః...!! హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్...!! హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః...!! శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం వాదిరాజ యతిప్రోక్తం పఠతాం సంపదాం పదం...!! #ఓం శ్రీలక్ష్మీ హయగ్రీవాయ నమః🙏 భావము : #హయగ్రీవ హయగ్రీవ అనే శబ్దాన్ని పలికితే చాలు అట్టి మానవుని పాపాలన్నీ తొలగి అతని దరిద్రం తొలగుతుంది. #హయగ్రీవ హయగ్రీవ అని పలికితే చాలు నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంలా చదువు వస్తుంది. అంటే సర్వవిద్యలూ వస్తాయన్నమాట. #హయగ్రీవ హయగ్రీవ అనే ధ్వనిని వింటే చాలు వైకుంఠం యొక్క తలుపులు తెరుచుకుంటాయి. అంటే వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది. #హయగ్రీవుని పదములతో మిళితమైన ఈ మూడు శ్లోకములు దివ్యమైనవి. ఎవరైతే వాటిని స్మరిస్తారో వారికి సంపదలు కలుగుతాయి. #జ్ఞానానికి ప్రతీకగా ప్రాదుర్భవించిన హయగ్రీవమూర్తి స్తుతి చేసినవారికి సర్వవిద్యాబుద్ధులూ లభిస్తాయి. #విద్య ఉన్నచోట అడగకుండానే అష్టలక్ష్ములూ కొలువై ఉంటారు. అంటే మానవజీవితానికి సర్వసుఖాలు అందినట్లే. #హయగ్రీవుడు ఆవిర్భవించిన శ్రావణ పౌర్ణమినాడైనా హయగ్రీవ స్తుతిని చేసిన వారికి జ్ఞానం, సకల సంపదలు చేరువ అవుతాయి. #పిల్లలు నిత్యం హయగ్రీవ స్తుతి చేస్తుంటే ఇక వారికి విద్యలో ఎదురుండదు. చక్కని సత్ఫలితాలు తథ్యం. #మంత్రశాస్త్రం ఏం చెబుతోందంటే (హయగ్రీవ మహిమ) #ఉపాసనాపరంగా మానవ, జంతు ఆకృతులు కలగలిసిన దేవతలు శీఘ్ర అనుగ్రహప్రదాతలు. అటువంటి దైవాల్లో శ్రీ హయగ్రీవ స్వామివారు ఒకరు. #శ్రీ హయగ్రీవస్వామిని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వారికి సర్వవిద్యలూ కరతలామలకమవడమే కాక, సర్వ సంపదలు లభించడం తథ్యం. #విశుద్ధ విజ్ఞాన ఘన స్వరూపం! విజ్ఞాన విశ్రాణన బద్ధదీక్షమ్! దయానిధిం దేవభృతాం శరణ్యం! దేవం హయగ్రీవమహం ప్రపద్యే..!! #ఓం శ్రీలక్ష్మీ హయగ్రీవాయ నమః 🙏 #తెలుసుకుందాం #🕉️ శ్రీ హయగ్రీవ 🙏 #హయగ్రీవ స్వామి #హయగ్రీవ
nvs subramanyam sharma
4.3K views
20 days ago
మంత్రాలయ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి... మంత్రాలయము ************** ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక పుణ్యక్షేత్రం. కలియుగ కల్పవృక్షం ~ మంత్రాలయ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఓం నమో శ్రీ రాఘవేంద్రాయ నమః ధృవనక్షత్ర సమానమైన రాఘవేంద్రస్వామివారి పుణ్యక్షేత్రం మంత్రాలయం . తుంగభద్రా నదీతీరంలో ఉంది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం. ఇది కర్నూలు నుండి 100కి.మీ దూరంలో ఉంది. ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం ఉంది. ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ గురువారం ప్రత్యకత. ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తూ సందడి చేస్తుంది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి. ---------------------------------------------- శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), హిందూ మతములో ఓ ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించాడు. ఇతను వైష్ణవాన్ని అనునయించాడు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను పంచముఖిలో తపస్సు చేసాడు, ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు. మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే సజీవ సమాధి అయ్యాడు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు. #🌅శుభోదయం #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️ #🛕మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️
nvs subramanyam sharma
1.2K views
20 days ago
మంత్రాలయ పూజ్యుడైన శ్రీ రాఘవేంద్ర స్వామి, తన శాశ్వత ఉనికి మరియు అద్భుత కృప ద్వారా అనేక మంది అంకితభావంతో ఉన్న అనుచరులను ఆశీర్వదిస్తూ మరియు ప్రేరేపిస్తూనే ఉన్నారు. మంత్రాలయ, ద్వైత సంప్రదాయాన్ని అనుసరించేవారికి అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర గమ్యస్థానాలలో ఒకటి. ఈ మఠం భక్తి, సంప్రదాయం మరియు పాండిత్య కార్యకలాపాలకు నిలయంగా నిలుస్తుంది, ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. శ్రీ మధ్వాచార్యుల బోధనలలో పాతుకుపోయిన ఈ మఠం వేద అభ్యాసం మరియు ఆధ్యాత్మిక ఉద్ధరణకు కేంద్రంగా ఉంది. రాఘవేంద్ర మఠం జగద్గురు శ్రీ మధ్వాచార్యుల నుండి విభుదేంద్ర తీర్థ ద్వారా ఉద్భవించింది. రాఘవేంద్ర మఠాన్ని 15వ శతాబ్దంలో కుంభకోణంలో విభుదేంద్ర తీర్థ స్థాపించారు. కాబట్టి, ఇంతకుముందు ఈ మఠాన్ని కుంభకోణం మఠం లేదా దక్షిణాది మఠం అని పిలిచేవారు, తరువాత ఈ మఠం కుంభకోణం మఠం శిష్యుడు, వారసుడు అయిన సుధీంద్ర తీర్థచే విజయేంద్ర తీర్థ తర్వాత శ్రీ విజయేంద్ర మఠంగా ప్రసిద్ధి చెందింది. సుధీంద్ర తీర్థ తరువాత అతని శిష్యుడు, అత్యంత గౌరవనీయమైన ద్వైత సన్యాసి రాఘవేంద్ర తీర్థ మఠానికి పీఠాధిపతిగా పోంటిఫికల్ వంశంలో కొనసాగారు. మూల రాముని విగ్రహం ఈ మఠంలో పూజింపబడుతుంది. దీని ప్రధాన కార్యాలయం ఇప్పుడు కర్ణాటకలోని నంజన్‌గూడ్‌లో ఉన్నప్పటికీ, ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లోని మంత్రాలయంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో ఈ మఠానికి ఎంతో గౌరవం ఉంది. రాఘవేంద్ర తీర్థ పేరు మీదుగా ఈ మఠానికి రాఘవేంద్ర మఠం అని పేరు పెట్టారు. ఇతర సాధారణ పేర్లతో ఇప్పటికీ దక్షిణాది మఠం లేదా విద్యా మఠంలు ఉన్నాయి. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః🙏 మన దైవం🙏భక్తివైభవము🙏 #🌅శుభోదయం #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🙏శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️ #🛕మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️
Rochish Sharma Nandamuru
14.9K views
21 days ago
మంత్రాలయ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి... మంత్రాలయము ************** ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక పుణ్యక్షేత్రం. కలియుగ కల్పవృక్షం ~ మంత్రాలయ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఓం నమో శ్రీ రాఘవేంద్రాయ నమః ధృవనక్షత్ర సమానమైన రాఘవేంద్రస్వామివారి పుణ్యక్షేత్రం మంత్రాలయం . తుంగభద్రా నదీతీరంలో ఉంది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం. ఇది కర్నూలు నుండి 100కి.మీ దూరంలో ఉంది. ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం ఉంది. ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ గురువారం ప్రత్యకత. ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తూ సందడి చేస్తుంది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి. ---------------------------------------------- శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), హిందూ మతములో ఓ ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించాడు. ఇతను వైష్ణవాన్ని అనునయించాడు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను పంచముఖిలో తపస్సు చేసాడు, ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు. మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే సజీవ సమాధి అయ్యాడు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు. #🌅శుభోదయం #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🙏శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️ #🛕మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️
Rochish Sharma Nandamuru
4K views
1 months ago
జగద్గురు మంత్రాలయ శ్రీ గురు రాఘవేంద్ర తీర్థ గురుసార్వభౌముల 431వ వర్ధంతి (జన్మనక్షత్రం) మహోత్సవ శుభసందర్భాన అందరికీ రాఘవేంద్రస్వామి కృప కలగాలని కోరుకుంటూ నమస్కారములు..🙏🏻 ​శ్రీ రాఘవేంద్ర సకలప్రదాత🚩 పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ చ | భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే శ్రీ రాఘవేంద్రః సకలప్రదాతా స్వపాదకంజద్వయభక్తిమద్భ్యః | సర్వాశుభక్షయకృత్సుభద్రో భజస్వ తం మానస రాఘవేంద్రమ్ 🌺🌺🌺🌹ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః🌷🌺🌺🌺 #🌅శుభోదయం #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🙏శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️ #🛕మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️
nvs subramanyam sharma
2.5K views
1 months ago
మంత్రాలయ పూజ్యుడైన శ్రీ రాఘవేంద్ర స్వామి, తన శాశ్వత ఉనికి మరియు అద్భుత కృప ద్వారా అనేక మంది అంకితభావంతో ఉన్న అనుచరులను ఆశీర్వదిస్తూ మరియు ప్రేరేపిస్తూనే ఉన్నారు. మంత్రాలయ, ద్వైత సంప్రదాయాన్ని అనుసరించేవారికి అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర గమ్యస్థానాలలో ఒకటి. ఈ మఠం భక్తి, సంప్రదాయం మరియు పాండిత్య కార్యకలాపాలకు నిలయంగా నిలుస్తుంది, ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. శ్రీ మధ్వాచార్యుల బోధనలలో పాతుకుపోయిన ఈ మఠం వేద అభ్యాసం మరియు ఆధ్యాత్మిక ఉద్ధరణకు కేంద్రంగా ఉంది. రాఘవేంద్ర మఠం జగద్గురు శ్రీ మధ్వాచార్యుల నుండి విభుదేంద్ర తీర్థ ద్వారా ఉద్భవించింది. రాఘవేంద్ర మఠాన్ని 15వ శతాబ్దంలో కుంభకోణంలో విభుదేంద్ర తీర్థ స్థాపించారు. కాబట్టి, ఇంతకుముందు ఈ మఠాన్ని కుంభకోణం మఠం లేదా దక్షిణాది మఠం అని పిలిచేవారు, తరువాత ఈ మఠం కుంభకోణం మఠం శిష్యుడు, వారసుడు అయిన సుధీంద్ర తీర్థచే విజయేంద్ర తీర్థ తర్వాత శ్రీ విజయేంద్ర మఠంగా ప్రసిద్ధి చెందింది. సుధీంద్ర తీర్థ తరువాత అతని శిష్యుడు, అత్యంత గౌరవనీయమైన ద్వైత సన్యాసి రాఘవేంద్ర తీర్థ మఠానికి పీఠాధిపతిగా పోంటిఫికల్ వంశంలో కొనసాగారు. మూల రాముని విగ్రహం ఈ మఠంలో పూజింపబడుతుంది. దీని ప్రధాన కార్యాలయం ఇప్పుడు కర్ణాటకలోని నంజన్‌గూడ్‌లో ఉన్నప్పటికీ, ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లోని మంత్రాలయంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో ఈ మఠానికి ఎంతో గౌరవం ఉంది. రాఘవేంద్ర తీర్థ పేరు మీదుగా ఈ మఠానికి రాఘవేంద్ర మఠం అని పేరు పెట్టారు. ఇతర సాధారణ పేర్లతో ఇప్పటికీ దక్షిణాది మఠం లేదా విద్యా మఠంలు ఉన్నాయి. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః🙏 మన దైవం🙏భక్తివైభవము🙏 #☀️శుభ మధ్యాహ్నం #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🛕మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️ #🙏శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️
Rochish Sharma Nandamuru
2.6K views
1 months ago
మంత్రాలయ పూజ్యుడైన శ్రీ రాఘవేంద్ర స్వామి, తన శాశ్వత ఉనికి మరియు అద్భుత కృప ద్వారా అనేక మంది అంకితభావంతో ఉన్న అనుచరులను ఆశీర్వదిస్తూ మరియు ప్రేరేపిస్తూనే ఉన్నారు. మంత్రాలయ, ద్వైత సంప్రదాయాన్ని అనుసరించేవారికి అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర గమ్యస్థానాలలో ఒకటి. ఈ మఠం భక్తి, సంప్రదాయం మరియు పాండిత్య కార్యకలాపాలకు నిలయంగా నిలుస్తుంది, ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. శ్రీ మధ్వాచార్యుల బోధనలలో పాతుకుపోయిన ఈ మఠం వేద అభ్యాసం మరియు ఆధ్యాత్మిక ఉద్ధరణకు కేంద్రంగా ఉంది. రాఘవేంద్ర మఠం జగద్గురు శ్రీ మధ్వాచార్యుల నుండి విభుదేంద్ర తీర్థ ద్వారా ఉద్భవించింది. రాఘవేంద్ర మఠాన్ని 15వ శతాబ్దంలో కుంభకోణంలో విభుదేంద్ర తీర్థ స్థాపించారు. కాబట్టి, ఇంతకుముందు ఈ మఠాన్ని కుంభకోణం మఠం లేదా దక్షిణాది మఠం అని పిలిచేవారు, తరువాత ఈ మఠం కుంభకోణం మఠం శిష్యుడు, వారసుడు అయిన సుధీంద్ర తీర్థచే విజయేంద్ర తీర్థ తర్వాత శ్రీ విజయేంద్ర మఠంగా ప్రసిద్ధి చెందింది. సుధీంద్ర తీర్థ తరువాత అతని శిష్యుడు, అత్యంత గౌరవనీయమైన ద్వైత సన్యాసి రాఘవేంద్ర తీర్థ మఠానికి పీఠాధిపతిగా పోంటిఫికల్ వంశంలో కొనసాగారు. మూల రాముని విగ్రహం ఈ మఠంలో పూజింపబడుతుంది. దీని ప్రధాన కార్యాలయం ఇప్పుడు కర్ణాటకలోని నంజన్‌గూడ్‌లో ఉన్నప్పటికీ, ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లోని మంత్రాలయంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో ఈ మఠానికి ఎంతో గౌరవం ఉంది. రాఘవేంద్ర తీర్థ పేరు మీదుగా ఈ మఠానికి రాఘవేంద్ర మఠం అని పేరు పెట్టారు. ఇతర సాధారణ పేర్లతో ఇప్పటికీ దక్షిణాది మఠం లేదా విద్యా మఠంలు ఉన్నాయి. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః🙏 మన దైవం🙏భక్తివైభవము🙏 #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🌷గురువారం స్పెషల్ విషెస్ #🛕మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️ #🙏శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️