80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని లోక్భవన్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారికి గవర్నర్ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు అతిథులకు తేనీటి విందు ఏర్పాటు చేశారు.
#IndependenceDay
#ChandrababuNaidu
#AndhraPradesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్