న్యూస్

Sangameshwar Reddy
1.9K views
9 days ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ కన్నుమూత | Nyalkal24News #న్యూస్ #Nyalkal24News
Sangameshwar Reddy
38.3K views
10 days ago
9 నెలల చిన్నారి మృతి.. తల్లిపై కేసు నమోదు, అరెస్ట్ | Nyalkal24News #న్యూస్ #Nyalkal24News
Sangameshwar Reddy
4.3K views
12 days ago
ఏకంగా మొసలినే భుజాన వేసుకుని పోలీస్ స్టేషన్‌కు.. బిహార్ రైతు సాహసం! | Nyalkal24News #న్యూస్ #Nyalkal24News
Sangameshwar Reddy
92.8K views
14 days ago
యాపిల్ లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా.. పండ్ల కోసం జనం పోటీ | Nyalkal24News మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై యాపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ మాటేడు గ్రామ స్టేజ్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో వాహనం దెబ్బతినగా, రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన యాపిల్ పండ్లను తీసుకునేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొందరు సంచుల్లో నింపుకుని తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #న్యూస్ #Nyalkal24News
Sangameshwar Reddy
1.5K views
19 days ago
నీట్ వివాదం తర్వాత కేంద్ర విద్యాశాఖకు కొత్త మంత్రి.. ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు | Nyalkal24News నీట్-యూజీ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 25న రాజీనామా చేశారు. అనంతరం ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన రాజీనామాను ఆమోదించి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన తన ప్రస్తుత శాఖలతో పాటు విద్యాశాఖను కూడా నిర్వహించనున్నారు. #న్యూస్ #Nyalkal24News
Sangameshwar Reddy
7K views
22 days ago
భర్త అడుగు తడబడితే... భార్య అండగా నిలిచింది! హృదయాలను హత్తుకున్న దృశ్యం | Nyalkal24News ఆస్పత్రిలో వృద్ధ దంపతులు ఒకరికి ఒకరు అండగా నడుస్తున్న దృశ్యం పలువురిని భావోద్వేగానికి గురిచేస్తోంది. చేతికర్ర సాయంతో నడుస్తున్న భర్తకు, వృద్ధురాలు వెనుక నుంచి భుజంపై చేయి వేసి ధైర్యం చెబుతూ అడుగులు వేయడం అక్కడున్న వారి మనసులను తాకింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #న్యూస్ #Nyalkal24News
Sangameshwar Reddy
2K views
23 days ago
కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త.. జూలై 26న నూతన రైల్వే స్టేషన్ ప్రారంభం | Nyalkal24News సిద్ధిపేట జూలై 26న నూతన కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడంతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది మంది మల్లన్న భక్తులకు ప్రయాణం మరింత సులభం కానుంది. ప్రయాణ సమయం, ఖర్చు తగ్గడంతో పాటు కొమురవెల్లి ప్రాంత అభివృద్ధికి కూడా ఇది దోహదం చేయనుంది. జూలై 26 నుంచి భక్తులకు కొత్త రైల్వే సౌకర్యం..! #న్యూస్ #Nyalkal24News