P.Venkateswara Rao
488 views 3 months ago
#అమరావతి అంటేనే చంద్రబాబు జేబు సంస్థ అన్నట్లుగా మారిపోయింది. కేవలం భవనాల అద్దాలకు వేలకోట్లు కాంట్రాక్టర్లకు దోచి పెట్టేందుకు రంగం సిద్ధమైంది. అమరావతి భవనాల నగిషీల పేరిట వేల కోట్లు ఖర్చు చేయడాన్ని చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
7 likes
17 shares

More like this