ShareChat
click to see wallet page
search
#అమరావతి లో నిర్మాణాలు చేస్తున్న కాంట్రాక్టు సంస్థల నుండి కమిషన్లు ఎలా వచ్చాయో గతంలో కేంద్ర ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులతోనే తేలిపోయింది చంద్రబాబు గారు.. కేవలం 750 కోట్ల సెక్రటేరియట్ నిర్మాణం చేసిన రెండు కంపెనీల నుండే దాదాపుగా 20 శాతం 118 కోట్లు ముడుపులు విదేశాల నుండి ఆయా కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు పీఏ శ్రీనివాసరావు,లోకేష్ పీఏ కిలారు ఆదేశాలతో ఎక్కడెక్కడ అందజేశారో ఏయే షెల్ కంపెనీల ద్వారా మళ్లించారో వివరంగా చెప్పారు.. ఈ 118 కోట్ల రూపాయలను చంద్రబాబు అక్రమ సంపాదన గా ఎందుకు పరిగణించకూడదు అంటూ ఐటీ శాఖ ప్రశ్నించిన విషయం ప్రజలు మర్చిపోలేదు.. ఇక ఇప్పుడు గత రేట్లకు డబల్ రేట్లు ఇచ్చి మరీ ఈ కాంట్రాక్టు సంస్థలతో పాటుగా మీ బినామీ/అనుంగు మద్దతుదారులకు వేల కోట్ల రూపాయలు నిర్మాణ కాంట్రాక్టులు ఇచ్చారు.. ఇప్పుడైతే ఏకంగా పనులు మొదలు పెట్టకుండానే ఈ కాంట్రాక్టు సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్స్ లు కూడా ఇచ్చేస్తున్నారు..ఇలా ఇచ్చేయడం అలా కమిషన్లు దండుకోవడం.. ఈ అమరావతి దోపిడీని ప్రశ్నించినందుకేగా వైయస్సార్సీపీ వారిని బుతులూ తిడుతూ,ట్రోల్స్ చేస్తూ, అక్రమ కేస్ లు పెడుతూ,బెదిరిస్తున్నారు..
అమరావతి - ShareChat