More like this
- P.Venkateswara Rao#ఏపీ అప్ డేట్స్..📖 అప్పుడు ధరలు తగ్గిస్తా అని అబద్దాలు చెప్పి అధికారం లోకి వచ్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం రేట్లు పెంచి ప్రజల్ని మోసం చేస్తుంది.. ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన రేట్లతో పేద ప్రజలు అల్లాడిపోతున్నారు. #IdhiMunche Prabhutvam #AndhraPradesh137
- P.Venkateswara Rao#ఏపీ అప్ డేట్స్..📖 #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 *ఉన్నోళ్లకే దిక్కులేదు.. పిల్లల్ని కనాలట❗* MAY 17, 2026🎯 కార్లలో వెళ్లొద్దు, వారంలో ఒకసారి వాహనాల్ని వాడొద్దు. పబ్లిక్ రవాణా వ్యవస్థల్ని వాడుకుంటే మంచిది. అది తినొద్దు, ఇది తాగకూడదని ఒక వైపు పొదుపు మంత్రాన్ని జపిస్తూ, మరోవైపు ఇంకా ఇంకా పిల్లల్ని కంటే ప్రోత్సహకాలు ఇస్తామనే సీఎం చంద్రబాబు ప్రకటన విడ్డూరంగా వుంది. ఈ మధ్య కాలంలో చంద్రబాబునాయుడు అధిక సంఖ్యలో పిల్లల్ని కనడంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సంపదకు సరికొత్త భాష్యం చెబుతున్నారు. సంపదే సృష్టి అంటున్నారాయన. పిల్లల్ని భారంగా భావించొద్దని మరీమరీ చెబుతున్నారు. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేల ప్రోత్సాహక బహుమతి ఇస్తానంటున్నారు. అలాగే తల్లికి వందనాన్ని రూ.15 వేల నుంచి ఇంకా పెంచడానికి ఆలోచిస్తున్నట్టు ఆశ చూపుతున్నారు. మనకు ఏ మాత్రం సంబంధం లేని పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే, ఇతర దేశాలతో పాటు మన దేశం కూడా అల్లాడిపోతోంది. గట్టిగా అక్కడ నెల రోజులు యుద్ధం జరిగితే గ్యాస్ దొరకదు, అలాగే పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి క్యూలైన్లు చూస్తున్నాం. జనం హాహాకారాలు పెడుతున్నారు. ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇంధన కొరత తలెత్తడాన్ని చూశాం. వాస్తవాలు ఇలా వుంటే, ఎక్కువ మంది పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలివిగో అంటూ చంద్రబాబు ఒక ఉద్యమంలా ప్రచారం చేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలా చేయడం లేదు. చంద్రబాబు ప్రచారం వెనుక ఉద్దేశం ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. మరోవైపు విపక్షాలు, పౌర సంఘాల నేతలు చంద్రబాబు ఎక్కువ మంది పిల్లల్ని కనాలనే ప్రచారాన్ని తప్పు పడుతున్నారు. ఆల్రెడీ ఉన్నోళ్లకు ప్రభుత్వ వైపు నుంచి ఎలాంటి సాయం అందడం లేదని, అలాంటిది జనాభా పెరిగితే ఏం చేస్తారని నిలదీస్తున్నారు. ఇదే సందర్భంలో చంద్రబాబు కేవలం ఒక బిడ్డతోనే సరిపెట్టారు. అంతేకాదు, ఆయన తనయుడు లోకేశ్కు కూడా దేవాల్ష్ ఒక్కడే కుమారుడు. ఇంట్లో మాత్రం బిడ్డలను కనడంలో పొదుపు మంత్రం పాటిస్తూ, ఊరోళ్లకు మాత్రం నీతులు చెబుతారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా రానున్న రోజుల్లో ప్రపంచమే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏమీ తినేదానికీ కావడం లేదు. సామాన్యులైతే నిత్యావసర సరుకులు కొని, బతికే పరిస్థితి రోజురోజుకూ కష్టమవుతోంది. కనీసం వాటి రేట్లను తగ్గించే చర్యల్ని పాలకులు తీసుకోవడం లేదు. ఇలాంటి వాళ్లు మాత్రం ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మన జీవితం మన చేతుల్లో లేదని పశ్చిమాసియా యుద్ధం చెబుతోంది. ఇందుకు దేశ వ్యాప్తంగా పాటిస్తున్న పొదుపు చర్యలే నిదర్శనం. చివరికి ప్రధానితో పాటు ముఖ్యమంత్రులంతా తమ కాన్వాయ్లలో భారీగా వాహనాలను కుదించారు. మరి ఎక్కువ మంది పిల్లల్ని కని రోడ్డున వేయడానికా? అనే ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. అయినా చంద్రబాబు ఎన్నాళ్లు అధికారంలో వుంటారు? ఆయన చెప్పినట్టు పిల్లల్ని కనే సరికి, పాలనాకాలం కూడా పూర్తి అవుతుంది. ఇక ప్రోత్సాహకాలు ఎవరు ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? కాస్త పనికొచ్చే మాటలు పాలకులు మాట్లాడితే అందరికీ మంచిది. ప్రజల్ని మభ్యపెట్టడానికో, హామీల అమలు నుంచి తప్పించుకోడానికో పిల్లలే సంపద అని ప్రచారం చేయడం దుర్మార్గం, అన్యాయం.1710
- P.Venkateswara Rao#ఏపీ అప్ డేట్స్..📖 #🟡తెలుగుదేశం పార్టీ సపోజ్ .. ఫర్ సపోజ్ నీవు అనుకున్నట్టు ఫ్యాక్షనిస్ట్ అయినా ముందుగా చెప్పి చంపుతారు అంతేకాని నమ్మకంగా వెనకే ఉండి కసక్ అని వెన్నుపోటు పొడవరు 1) రంగా హత్య గురుంచి బాబుకు ముందే తెలుసు -కాపు నేత మాజీ మంత్రి హరిరామజోగయ్య Nov 2 2015 2) నన్ను రంగాను లేపేయాలని బాబు ట్రై చేసాడు రంగ విషయం లో సక్సెస్ అయ్యాడు నేను జస్ట్ ఎస్కేప్ -ఓపెన్ హార్ట్ విత్ RK లో కన్నా లక్ష్మి నారాయణ జూన్ 10 2018 3) రంగాది ప్రభుత్వ హత్య నాటి హోమ్ మంత్రి కోడెల DGP లది ముఖ్య పాత్ర -రంగ బామ్మర్ది చెన్నుపాటి శ్రీను అక్టోబర్ 5 2022 4) రంగ హత్య వెనుక టీడీపీ పెద్దలు , కోడెల ఉన్నారు -కోగంటి సత్యం మార్చి 21 2026 (1998 లో బాబు సీఎం గ ఉన్నప్పుడు YS రాజారెడ్డి ని చంపిన వాళ్ళు ఇప్పటికి బ్రతికే ఉన్నారు అంటే తెలియడం లేదా ఎవరు ఎలాంటివారో) Note: పారిపోతున్న కంపెనీలు 6 వేల కోట్లు అవుట్ మార్చి 3 2026 1) కోకోకోలా కంపెనీకి యలమంచిలి జనసేన ఎమ్మెల్యే బృందం బెదిరింపులు కప్పం కట్టలేక రాష్ట్రం నుంచి తెలంగాణకు కోకోకోలా పరార్ 2) 'అనంత'లో గతేడాది కేటాయించిన 121 ఎకరాలు వెనక్కి ఇచ్చేసిన 'జిన్ఫ్రా’ 3) శ్రీసత్యసాయి జిల్లా నుంచి 'ఆజాద్ మొబిలిటీ' పరుగోపరుగు 4)అనకాపల్లిలో కేటాయించిన 142 ఎకరాల భూమిని తీసుకోని జ్యూపిటర్ రెన్యువల్ ఎనర్జీ 5)నెల్లూరులో పెట్టుబడుల ప్రతిపాదనలను ఉపసంహరించుకున్న నాల్కో-మిథాని 6)ఇండియా సిమెంట్స్, అదానీ, చెట్టినాడ్, యునైటెడ్ బ్రూవరీస్ లాంటి పలు కంపెనీలకు కప్పం కోసం టీడీపీ కూటమి నేతల వేధింపులు1214
- P.Venkateswara Rao#ఏపీ అప్ డేట్స్..📖125
- P.Venkateswara Rao#ఏపీ అప్ డేట్స్..📖 *బాబు గారి పాలన అంటే అంతే మరి… జస్ట్, 9 సెకన్లకు ఓ ఫైల్ క్లియర్…‼️* May 10, 2026🎯 ఎప్పుడైనా మనసు ఏదో వెలితిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రభ తిరగేయడం అలవాటు… ఏదో ఓ వార్త కనిపిస్తుంది… బాగా నవ్విస్తుంది… అది ఘనమైన పాత్రికేయ ప్రమాణాలను చూసి వైరాగ్యంతో వచ్చే నవ్వు… నన్నెప్పుడూ నిరాశపరచలేదు అది… కానీ కొన్నిసార్లు చంద్రబాబు, ఆంధ్రజ్యోతి కూడా ఆంధ్రప్రభను మించిపోతుంటాయి… ఎక్కువగా బాబుగారి భజన కనిపించే ఏపీ ఎడిషన్లో కనిపిస్తుంటాయి అవి… అందుకే ఏపీ ఎడిషన్ చదవకపోతే, ఏదో మంచి బీపీ రిలాక్సింగ్ సెషన్ మిస్సయిన భావన ఆవరిస్తుంది… ఉదాహరణ కావాలా..? సరే, నిన్నటి ఏపీ ఎడిషన్లో ఓ వార్త… అది కలెక్టర్ల సమావేశం… వాళ్లిచ్చిన రిపోర్టులను వాళ్లకే వినిపిస్తుంటాడు చంద్రబాబు సాధారణంగా… దశాబ్దాలుగా ఆయన అంతే… చిత్రవిచిత్ర పారామీటర్లలో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు, కమిషనర్ల పనితీరును కూడా లెక్కిస్తుంటాడు… అందులో ఫైళ్ల క్లియరెన్స్ వేగం కూడా ఒకటి… ఒక ఫైల్ క్లియర్ కావడానికి చాలా దశలుంటాయి… ఇలా రాగానే అలా సంతకం చేసి పారేయడం కాదు… ఇదంతా చెబితే చంద్రబాబు ఒప్పుకోడు… ఫైల్ క్లియర్ చేయాలంటే థరోగా చదవాలి, అవగాహన చేసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి… అదంత వీజీ కాదు… స్పీడ్ కాదు ముఖ్యం, నాణ్యత ప్రధానం… చీఫ్ సెక్రెటరీ జి.సాయిప్రసాద్… రెవిన్యూ, సాగునీటి శాఖ ఫైళ్లను ఆయన పది గంటల్లో… మీరు చదివింది నిజమే, పదే పది గంటల్లో ఏకంగా 3870 ఫైళ్లను క్లియర్ చేశాడట… చంద్రబాబు అభినందించాడు… ఎవరెవరు లేటుగా ఫైళ్లు క్లియర్ చేస్తున్నారో ఓ రిపోర్టు కూడా చదివాడు… సరే, 10 గంటలు… అంటే 600 నిమిషాలు… అంటే 36 వేల సెకన్లు… మధ్యలో లంచో, టిఫినీయో, కాఫీలలో గట్రా లేకపోతే… ఏకబిగిన ఫైళ్లు చూస్తే… 3870 ఫైళ్లు అంటే… సగటున 9.30 సెకన్లు… అంతేనా..? అసలే మేం మ్యాథ్స్లో వీక్… ఇప్పుడు చూద్దాం… ఒక ఫైల్ ముందుకు జరుపుకుని, ఓపెన్ చేసి, కనీసం నోట్ ఫైల్ చదివి, అర్థం చేసుకుని, సంతకం చేసి, కింద డేట్ వేసి, ఫైల్ మూసి, పక్కకు జరపడానికి జస్ట్ 9 సెకన్లు సరిపోయిందా..? ఇవి ఫిజికల్ ఫైళ్లు అయితే… ఆన్లైన్లో అయినా సరే… ఫైల్ క్రక్స్ ఏమిటో చదవాలి, అవగాహన చేసుకోవాలి, తరువాత క్లియర్ చేయాలి… ఫైల్ ఓపెన్ చేసి, కాస్త పైపైన చూసినా సరే 9 సెకన్లు సరిపోతుందా..? ఈ రిపోర్టును చంద్రబాబు నమ్మాడు… అభినందించాడు… అంతా విచిత్రంగా ఉంటుంది… పైగా అవి సాగునీటి శాఖ, రెవిన్యూ ఫైళ్లు… ప్రభుత్వ వ్యవస్థలో అత్యంత క్లిష్టమైన ఫైళ్లు అవి… తేడా వస్తే ఫస్ట్ బుక్కయ్యేది కూడా చీఫ్ సెక్రెటరీయే..! మరి అంత స్పీడుగా ఎలా క్లియర్ చేసినట్టు..? స్టాఫ్ ఫైళ్లు ముందు పెడుతూ ఉంటే సంతకాలు చేస్తూ పోయాడా..? అసలు దానికైనా 9 సెకన్ల సమయం సరిపోతుందా..?! హేమిటో మరి..!!! అన్నట్టు ఆమ్రపాలి వంటి స్పీడ్ ఐఏఎస్ అధికారులకు అయిదేసి రోజులు పట్టిందట… అంటే సగటున ఒక ఫైల్కా ..? ఎన్ని ఫైళ్లు అయిదు రోజుల్లో..? ప్రభాకర రెడ్డి ‘ముస్తాబు’ బాగుందట, కానీ పనితీరు మెరుగుపరుచుకోవాలట.,. అంటే ఏమిటో..!?1215
- P.Venkateswara Rao#ఏపీ అప్ డేట్స్..📖 జగన్ పిల్లల భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టాడు — ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ✔️ బడులను అభివృద్ధి చేశాడు ✔️ యూనిఫాంలు మార్చాడు ✔️ పిల్లలకు పోషకాహారం అందించాడు ✔️ అమ్మ ఒడి ద్వారా స్కూల్ హాజరు పెంచాడు ✔️ టాబ్స్ & BYJU’S తో డిజిటల్ విద్య అందించాడు ✔️ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు ✔️ టీచర్లకు శిక్షణ ఇచ్చాడు అంతా పిల్లల భవిష్యత్తుకోసం… 👉 మరి లోకేష్ ఏమి చేశాడు? — రాజ రాయలసీమ వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు59
- P.Venkateswara Rao#ఏపీ అప్ డేట్స్..📖 *ఇదెక్కడి దోపిడీరా నాయనా* అద్దాలు అమర్చడానికి రూ.2540 కోట్లు తెలంగాణ సచివాలయం రూ.650 కోట్లతో కట్టారు. భారత పార్లమెంటు రూ.960 కోట్లతో కట్టారు. కానీ ఇసుక ఫ్రీ, భూమి ఫ్రీ, టాక్స్ లేకుండా బిల్డింగ్ కట్టడానికి అడుగు కన్స్ట్రక్షన్ కి 14,000 పెట్టి దోపిడి చేస్తూ ఇది పోను...కేవలం అద్దాలు పెట్టడానికి రూ.2540 కోట్లు రూపాయలు. 🤷♂️ చంద్రబాబు గారికి....⁉️ ఫీజు రీయింబర్స్మెంట్ కి డబ్బులు లేవు.❗ మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు❗ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు ❗ ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు లేవు❗ ఆఖరికి ప్రభుత్వ హాస్పిటల్స్ లో మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు❗ నిరుద్యోగ భృతి ఇవ్వడానికి డబ్బులు లేవు❗ సూపర్-6 లో మిగతా 180 పథకాలు అమలు చేసి ప్రజలకు వాటి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు❗ కానీ......... కానీ........... కేవలం 23 నెలలకే 3.61 లక్షల కోట్లు అప్పులు చేసి ఏపీ ఆర్థిక వ్యవస్థ దివాలా తీయడానికి కారణం అయిన చంద్రబాబు మళ్ళీ నేను విజనరీ అంటాడు ఇలాంటి అనవసర ఖర్చులు పెడుతూ వాటి పేరుతో నిలువు దోపిడి చేస్తున్నాడు..🙏 Super Sir..... Superoooo SUPER... 😱912
- P.Venkateswara Rao#ఏపీ అప్ డేట్స్..📖 #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 ప్రశ్నిస్తే సైకో, గొడ్డలి విలన్ కి హీరో కత్తి గొడ్డలి లానే కనిపిస్తాడు 💦 అవినీతిలో అ‘ధర’హో విజనరీ పాలనలో శాశ్వత సచివాలయ నిర్మాణం ఒక్క చదరపు అడుగు రూ.18,413 టవర్లకు అద్దాలు అమర్చేందుకు రూ.2,540 కోట్లతో పరిపాలన అనుమతులు వాటికి మూడు ప్యాకేజీల కింద టెండర్లు ఫలితంగా రూ.9,612.85 కోట్లకు చేరుకున్ననిర్మాణ వ్యయం 2018లో ఐదు టవర్ల నిర్మాణ పనులకు మూడు ప్యాకేజీల కింద టెండర్లు చ.అ రూ.4,350.42 చొప్పున షాపూర్జీ పల్లోంజీ,ఎన్సీసీ, ఎల్ అండ్ టీకి పనులు అప్పగింత 2024లో ఆ కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం భారీగా పెంచిన కొత్త రేట్లతో అనుకూల కాంట్రాక్టర్లకు దోచిపెట్టే ఎత్తుగడ నాటికీ నేటికీ స్టీల్, సిమెంటు ధరల్లో పెద్ద వ్యతాస్యం లేదు.. ఇసుక ఉచితం కానీ అంచనా వ్యయం భారీగా పెంచేసి పాత సంస్థలకే పనుల అప్పగింత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లలో ఫైవ్ స్టార్ వసతులతో చదరపు అడుగు రూ.4000–4,500 భారీ ముడుపుల కోసమే అంచనా వ్యయం పెంచేశారంటున్న నిపుణులు అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి దోచుకుంటున్న వైనం #WhiteElephant Amaravathi #CBN DestroyedAP #AndhraPradesh1011
- P.Venkateswara Rao#ఏపీ అప్ డేట్స్..📖 రాష్ట్రంలోని డీజిల్ లో అధిక మొత్తం వాటా అమరావతి కాంట్రాక్ట్ పనులు చేస్తున్న సంస్థలకు మళ్లించడంతో ఇటు ప్రజలకు సరఫరా లేక ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు కుటిల ఆలోచనలతో ప్రజలకు అవస్థలు మిగలగా అటు ఆయన బినామీలు మాత్రం కోట్లలో లాభపడ్డారు. #FuelShortageInAP #CBNFailed CM79