P.Venkateswara Rao
576 views 3 months ago
#ఎల్లో మీడియా.. 💥 రామోజీ ప్రతిష్టను కాపాడిన తమిళనాడు , బెంగాల్ ఎన్నికలు...‼️ అది ఎలా అంటారా..? మార్గదర్శి కి సంబంధించి... న్యాయస్థానంలో వాదనల సందర్భంగా ...రామోజీ మరణించారు కాబట్టి ఈ కేసులో తదుపరి విచారణ ఆపాలని మార్గదర్శి తరపున న్యాయవాదులు వాదించగా... అలా అయితే రామోజీ ఆస్తులను అటాచ్ చేసి ప్రజలకు పంచి పెడతాం ..అని గౌరవ న్యాయస్థానం అదిరిపోయే సమాధానం ఇచ్చింది.. దీంతో మార్గదర్శి తరపున వాదించిన న్యాయవాదులతో పాటుగా మార్గదర్శి యాజమాన్యం కూడా బిత్తర పోయింది అయితే.... తమిళనాడు , బెంగాల్ ఎన్నికల ఫలితాలపై , వాటి విశ్లేషణలపై అందరూ దృష్టి కేంద్రీకరించడం తో "మార్గదర్శికి గట్టిగా న్యాయస్థానాల్లో మొట్టికాయలు పడిన విషయం".... పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు ..! ఈ విధంగా... తమిళనాడు బెంగాల్ ఎన్నికలు.... మార్గదర్శి పరువును కాపాడాయని చెప్పవచ్చు..! ఈ ఎన్నికల లు జరగకపోయి ఉంటే... కొన్ని దశాబ్దాల తరబడి రామోజీ... తన మీడియా ద్వారా వైయస్సార్ పైన , ఆయన తనయుడు పైన , ఆయన కుటుంబం పైన పదేపదే బురద జల్లుతూ వికృతంగా వార్తలను రాసినందుకు.... బదులుగా ఇప్పుడు మార్గదర్శికి ముట్టికాయలు పడిన సందర్భాన్ని .. ఒక పెద్ద అస్త్రంగా వైఎస్ఆర్సిపి శ్రేణులు ఉపయోగించుకొని.... రామోజీ అక్రమాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడేవని పలువురు అంటున్నారు...! #MargadarsiScam
17 shares

More like this