ప్రజల వద్దకే ప్రభుత్వం..!
ఒకరోజు ముందే పేదలకు పింఛన్లు..!
ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారి ఆదేశాల మేరకు #గిద్దలూరు నియోజకవర్గంలో #కొమరోలు మండలం, #దద్దవాడ గ్రామంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఒకరోజు ముందుగానే #NTR భరోసా పింఛన్లు అందజేసినా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు.
#ntrbharosapension #ntrbharosa #IdhiManchiPrabhutvam #telugudesamparty #MuthumulaAshokReddy #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు
#🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు
#అంబటిరాంబాబు ఇప్పటి దాక మీరు ఏం చేసిన భరించాం 24 గంటల్లో మీకు ఎలా ఉంటదో తెలుస్తుంది..
సెంట్రల్ మినిష్టర్ Dr.Chandra Sekhar Pemmasani #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్
నాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసు పై దాడి చేపించి.. తరువాత మాట్లాడిన మాటలు వినండి..!!
బూతులు తిడితే అభిమానించే వాళ్ళకి BP వస్తుందా..!!
నిజమే జగన్ రెడ్డి గారు..
#YSRCPNeverAgain
#AmbatiRambabu
#iTDPforTDP
#🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్
గిద్దలూరు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి..
ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలి..
విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే ముత్తుముల సమీక్షా సమావేశం..
గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు శనివారం మధ్యాహ్నం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం నియోజకవర్గ అభివృద్ధిలో కీలక అడుగుగా నిలిచింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి.
ఈ సమావేశంలో ముఖ్యంగా లో-వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని,
నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య లో-వోల్టేజ్. దీనివల్ల గృహోపకరణాలు పాడైపోవడమే కాకుండా, రాత్రి సమయాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే గారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిని అధిగమించడానికి అవసరమైన అదనపు లైన్లు మరియు కెపాసిటర్ల ఏర్పాటు పై చర్చించారు. రైతులకు సాగునీరు అందడంలో విద్యుత్ కొరత ఉండకూడదని అశోక్ రెడ్డి గారు స్పష్టం చేశారు. లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, వెంటనే కొత్త ట్రాన్స్ ఫార్మర్లను మంజూరు చేయాలని కోరారు. సాగులో ఉన్న ప్రతి ఎకరాకు నాణ్యమైన విద్యుత్ అందేలా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశించారు.
నియోజకవర్గంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా, పాత సబ్ స్టేషన్ల పై భారం తగ్గించేందుకు కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం అత్యవసరమని చర్చించారు. ఇందుకోసం ప్రతిపాదించిన స్థలాలు మరియు నిధుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు APCPDCL ఎస్.ఈ కట్టా వెంకటేశ్వర్లు, ట్రాన్స్ కో ఎస్.ఈ రాజగోపాల్ నాయుడు, ఈ.ఇ కిషోర్ కుమార్, కృష్ణారెడ్డి, డీఇఇ మేకల రవిశంకర్, మరియు APCPDCL ఈ.ఈ నాగేశ్వర రావు, కన్స్ట్రక్షన్ డీ.ఇ.ఇ సత్యనారాయణ, కన్స్ట్రక్షన్ ఈ.ఇ నాగేశ్వరరావు, కన్స్ట్రక్షన్ అసిస్టెంట్ ఈ.ఈ రమేష్, గిద్దలూరు, కంభం డీఈ లు శేషగిరిరావు, శ్రీనివాసరెడ్డి, మరియు APCPDCL, ట్రాన్స్ కో ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.. #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు
#అఖండా2 రిపీట్ అవుతుంది రా నా కొ.క... #kirikrp
#🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్
నెల రోజుల పాటు ఏపీ అసెంబ్లీ – పెద్ద ప్లానే !
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈసారి ముందెన్నడూ లేని విధంగా అత్యంత సుదీర్ఘంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 12న ప్రారంభించి, మార్చి 12 వరకు నెల రోజుల పాటు సభను నడపాలని నిర్ణయించడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. ముఖ్యంగా, సభకు వరుసగా గైర్హాజరవుతున్న వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వంపై వేటు వేసేందుకు అవసరమైన అర్హత సాధించడమే ఈ సుదీర్ఘ షెడ్యూల్ వెనుక ఉన్న అసలు టార్గెట్ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
60 రోజుల అనర్హత అర్హత ఈ సమావేశాలతో పూర్తి
రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. ఒక సభ్యుడు వరుసగా 60 పని దినాల పాటు సభకు హాజరు కాకపోతే వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సభ ఏర్పడినప్పటి నుండి సమావేశాలకు దూరంగా ఉన్న వైసీపీ సభ్యులను, ఈసారి కూడా రాకుండా ఉంటే ఆ నిబంధన పరిధిలోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అయితే, కేవలం ఒక రోజు హాజరై సంతకం చేసి వెళ్లడం ద్వారా ఈ గండం నుంచి గట్టెక్కవచ్చని వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు సమాచారం. దీనిని అడ్డుకునేందుకు ప్రభుత్వం నైతికత అనే అస్త్రాన్ని తెరపైకి తెస్తోంది.
దొంగ సంతకాలు, జీతాలు తీసుకుంటున్న వారిపై ఎథిక్స్ కమిటీ సిఫారసులు
సభకు రాకుండా, చర్చల్లో పాల్గొనకుండా కేవలం సంతకాలు పెట్టి జీతభత్యాలు తీసుకోవడం ప్రజలను వంచించడమేనని ప్రభుత్వం వాదిస్తోంది. ప్రజా సమస్యలపై గళం విప్పాల్సిన బాధ్యతను విస్మరించి, కేవలం సాంకేతిక కారణాలతో సభ్యత్వాన్ని కాపాడుకోవాలని చూడటం వారి నైతిక పతనానికి నిదర్శనమని విమర్శలు గుప్పిస్తోంది. రాబోయే సమావేశాల్లో రాజ్యాంగ స్ఫూర్తిని, అసెంబ్లీ నియమావళిని గౌరవించని వారికి గట్టి గుణపాఠం చెప్పే దిశగా స్పీకర్ నిర్ణయం ఉండబోతోందని సమాచారం. ఎథిక్స్ కమిటీ ఇప్పటికే విచారణ జరుపుతోంది. చర్యలకు సిఫారసు చేస్తూ నివేదిక సమర్పిస్తే.. అసెంబ్లీ నిర్ణయం తీసుకుంటుంది.
వైసీపీ ఎమ్మెల్యేలకు గడ్డు పరిస్థితి
వైసీపీ ఎమ్మెల్యేలు ఈసారి కూడా సభకు డుమ్మా కొడితే, చట్టపరమైన చిక్కులు తప్పవని గట్టిసూచనలు కనిపిస్తున్నాయి. అటు ప్రజల్లోనూ దీనిపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో, వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉభయ సంకటంలో పడ్డారు. అటు అధినేత ఆదేశాలు పాటించాలా? లేక సభ్యత్వాన్ని కాపాడుకునేందుకు సభకు వెళ్లాలా? అన్నది తేల్చుకోలేకపోతున్నారు. మొత్తానికి ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాలు ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు వేదిక కానున్నాయి. #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
వీడికి ఇంకా కొవ్వు తగ్గలేదు అనుకుంట్టా...
మెదడు దొబ్బింది మీకు చేసిన పాపాలు ఎట్ట కడుక్కోవాలో తెలియక రోడ్డు యెక్కి ఎర్రి కుక్కల్లాగా అరుస్తున్నారు... ఒక్కొక్కడు....😡😡 #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు
* గిద్దలూరు - శ్రీశైలం ఆర్టీసీ సర్వీసు ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..
* స్వయంగా బస్సు నడిపిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు
* పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం గిద్దలూరు ఆర్టీసీ డిపో నుండి నూతన బస్సు సర్వీసును స్థానిక శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు శనివారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. ఆర్టీసీ డిపో ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు పాల్గొని నూతన బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్ర పర్యటనకు వెళ్లే భక్తులకు రవాణా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈ సర్వీసును అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉపయోగపడే అనేక ఆర్టీసీ సర్వీసులను రద్దు చేశారని మండిపడ్డారు.ప్రయాణికుల కనీస అవసరాలను కూడా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, గిద్దలూరు డిపోకు మరిన్ని నూతన బస్సులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు స్వయంగా స్టీరింగ్ పట్టి బస్సును నడిపారు. ఎమ్మెల్యే గారు డ్రైవర్ సీటులో కూర్చుని బస్సు నడపడం చూసి అక్కడున్న ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు మరియు కార్యకర్తలు ఆశ్చర్యానికి లోనవడమే కాకుండా, ఆయన ఉత్సాహాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో గణతంత్ర దినోత్సవం సందర్బంగా చిత్ర లేఖనం పోటిల్లో గెలుపొందిన ఆర్టీసీ సిబ్బందికి బహుమతులు అందచేశారు. అదే విధంగా జీరో ఫెయిల్యూర్స్ అవార్డుకు గిద్దలూరు డిపో ఎన్నిక కావటంతో డిపో సిబ్బందిని అభినందిస్తూ ఇన్ఛార్జ్ డిఎం కు ప్రశంశా పత్రం అందచేశారు.. #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు
రూ. 53 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తా... #ముత్తుముల
మార్కాపురంజిల్లా : గిద్దలూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ డిపో ప్రాంగణంలో ప్రయాణికుల సౌకర్యార్థం చేపట్టనున్న అభివృద్ధి పనులకు గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు శనివారం శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 53 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిమెంట్ (CC) రోడ్ల పనులకు ఎమ్మెల్యే మరియు ఆర్టీసీ ఉన్నత అధికారులు కొబ్బరికాయ కొట్టి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఆర్టీసీ బస్టాండును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా, ప్రయాణికులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.కేవలం ప్రయాణికులకే కాకుండా, నిరంతరం ప్రజలకు సేవలందించే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా బస్టాండ్ ప్రాంగణంలో మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. గత కొంతకాలంగా బస్టాండ్ ఆవరణలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం రూ. 53 లక్షల రూపాయల నిధులతో నాణ్యమైన రోడ్లను నిర్మిస్తున్నట్లు త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడతామన్నారు. #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్









