Rochish Sharma Nandamuru
697 views
1 months ago
ఆపత్కాలంలో శరవేగంతో స్పందించి, అంకితభావంతో ప్రజలకు సేవలు అందించే 108 అంబులెన్స్ సిబ్బంది ఎన్నాళ్ళుగానో వేతన పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం వారి జీతానికి అదనంగా నెలకు రూ.2000లను ఇచ్చేందుకు నిర్ణయించింది. దీంతో వారందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. @Telugu Desam Party (TDP) @JanaSenaParty @BJP Andhra Pradesh @Nara Chandrababu Naidu @Nara Lokesh #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #💛తెలుగుదేశం పార్టీ🚲 #🟨నారా చంద్రబాబు నాయుడు అనే నేను🚲