Rochish Sharma Nandamuru
515 views
ఎస్టీల వసతి గృహాలు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అనుసంధాన రహదారుల కోసం బడ్జెట్ లో రూ.100 కోట్లు కేటాయించింది కూటమి ప్రభుత్వం. రూ.15 కోట్లతో గిరిజన స్వాతంత్య్ర సమర యోధుల మ్యూజియం ఏర్పాటు చేస్తోంది. 9 ఐటీడీఏల నిర్వహణకు రూ: 28.63 కోట్లు కేటాయించింది. @Telugu Desam Party (TDP) @JanaSenaParty @BJP Andhra Pradesh @Nara Chandrababu Naidu @Nara Lokesh #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #💛తెలుగుదేశం పార్టీ🚲 #🟨నారా చంద్రబాబు నాయుడు అనే నేను🚲