Telugu Raithu
467 views
16 hours ago
గత ప్రభుత్వ హయాంలో రైతు తెచ్చిన పంటను కొనడమే గగనం అనుకుంటే ఆ డబ్బుల్ని రైతుకు ఇవ్వడానికి నెలల తరబడి ఎదురు చూసేలా చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి పూర్తిగా మారింది. జగన్ పెట్టిన బకాయిలను చెల్లించడమే కాకుండా ధాన్యం కొన్న 24 గంటల్లోనే రైతు ఖాతాలో డబ్బుల్ని జమ చేస్తున్నారు. #FarmersFriendlyGovt  #IdhiManchiPrabhutvam  #ChandrababuNaidu  #AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱