#🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 విశాఖ కేంద్రంగా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చడంలో విజయం సాధించిన చంద్రబాబుగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ నిర్ణయం ఎంతో దోహదం చేస్తుందని స్థానిక ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.
#ChandrababuNaidu
#AndhraPradesh