జై బీజేపీ జై జై బీజేపీ
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలంలో "స్వచ్ఛ గ్రామం" కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో పొడి చెత్త, తడి చెత్తను వేర్వేరుగా సేకరించి పరిశుభ్రతను మరింత మెరుగుపరచేందుకు ప్రభుత్వం అందజేసిన ఈ-ఆటోలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీ రమణ ప్రకాష్ గారు, బీజేపీ నాయకులు బత్తుల నాగేష్, రమేష్ రెడ్డి, సదాశివ, ప్రసాద్, శంకర, భారత్ రెడ్డి & కూటమి నాయకులు పాల్గొని ఈ-ఆటోలను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
స్వచ్ఛ గ్రామం – ఆరోగ్యకర గ్రామం.
#🏛️రాజకీయాలు #🤔స్టార్టప్ ఐడియాస్💡 #⛳భారతీయ సంస్కృతి #I ❤️️ ఇండియన్ ఆర్మీ💖 #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼