DUDEKULA DASTAGIRI
546 views
1 days ago
సామాన్య ప్రజలు విద్య కోసం పెట్టే ఖర్చు తగ్గాలి. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగడం మంచి పరిణామం. ప్రజలు వైద్యంపై పెట్టే ఖర్చును కూడా గణనీయంగా తగ్గించాలి. మెరుగైన వైద్యాన్ని ప్రభుత్వమే అందించాలి. విద్యుత్ ఛార్జీలు తగ్గేలా చేస్తే పేదవారికి మరింత ప్రయోజనం కలుగుతుంది. ఈ అంశాలపై ప్రభుత్వం ప్రాధాన్యతతో పని చేస్తుంది. #CollectorsConference #ChandrababuNaidu #AndhraPradesh #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు