DUDEKULA DASTAGIRI
578 views
3 days ago
సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశానికి శక్తి కేంద్రంగా సంపూర్ణమైంది. దేశ అంతరిక్ష, క్షిపణి, రక్షణ, నౌకాదళ రంగాలకు ఏపీ కేంద్రమైంది. అంతేకాదు పుట్టపర్తి నుంచి ప్రపంచంలోని ప్రతి మూలకు డ్రోన్‌ సరఫరా చేసే క్షణం రాబోతోందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. #RayalaseemaTakesOff #AMCA #ADA #ChooseSpeedChooseAP #ChandrababuNaidu #AndhraPradesh #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్