DUDEKULA DASTAGIRI
535 views
12 hours ago
సింగపూర్ పర్యటనలో భాగంగా యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రోస్‌బాక్‌తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఏపీలో యూఎన్ హాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేయాలని, దీనికి భూమి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం పేర్కొన్నారు. #ChooseSpeedChooseAP #InvestInAP #CBNinSingapore #ChandrababuNaidu #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్

More like this