దేశంలోనే ముందుగా అందిపుచ్చుకున్న సాంకేతికతకు రాయలసీమను కేంద్రంగా చేస్తూ డ్రోన్ సిటీని నెలకొల్పుతోంది కూటమి ప్రభుత్వం. ప్రత్యేక పాలసీ ద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 600 ఎకరాల్లో డ్రోన్ సిటీని అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికీ ఈ రెండు జిల్లాల్లో అనేక పరిశ్రమలు పెట్టుబడులు పెట్టాయి.
#RayalaseemaRising
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్