DUDEKULA DASTAGIRI
571 views
1 days ago
అమరావతి కేంద్రంగా పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మల్టీస్టోరేజ్‌ నివాసాలు, సెంట్రల్‌ సెక్రటేరియట్‌ నిర్మాణం కోసం 22.53 ఎకరాల భూమిని సీఆర్‌డీఏ కేటాయించింది. 5.53 ఎకరాల్లో సెక్రటేరియట్ , 17 ఎకరాల్లో నివాస సముదాయం General Pool Residential Accommodation (GPRA) నిర్మించనున్నారు. రూ.2,534 కోట్ల ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు