రేపు గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం..
ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు..
రేపు అనగా శనివారం ఉదయం 9.00 లకు గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ప్రజల వినతులను స్వీకరిస్తారు.
కావున గిద్దలూరు నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే గారికి స్వయంగా వచ్చి తెలియజేయవచ్చును..
#🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్