Telugu Desam Party (TDP)
542 views
23 hours ago
మంత్రి నారా లోకేష్ తన కడప జిల్లా పర్యటనలో ఎస్ఏఈఎల్ సోలార్ పవర్ కంపెనీ రూ.3వేల కోట్ల పెట్టుబడితో రెండు ప్రాంతాల్లో నిర్మించిన 600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ప్రారంభించారు. అదే పర్యటనలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు మునగాల ద్వారకానాథ్ రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి ఆయన్ను ప్రశంసించారు. అంతేకాదు ఆయనకు తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. పారిశ్రామికవేత్తలకే కాదు రైతులకు కూడా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని నిరూపించారు. #SAELComesToAP #RayalaseemaTakesOff #ChooseSpeedChooseAP #NaraLokesh #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్