*బీసీ జన జాగరణ జాతరకు TRRS ను ఆహ్వానించిన MASS*
▪️ ఈనెల 19న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మధ్యాహ్నం 2గం.లకు జాతర
ఈనెల 19న ఎక్సిబిషన్ గ్రౌండ్ , నాంపల్లి, హైదరాబాద్ లో *మన ఆలోచన సాధన సమితి* (MASS) అధ్వర్యంలో జరిగే బీసీ జన జాగరణ జాతరకు *తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి (TRRS)* రాష్ట్ర కమిటీని ఆహ్వానిస్తూ రాష్ట్ర అధ్యక్షులు *గోపి రజక* కు ఆహ్వాన పత్రికను అందజేసిన మన ఆలోచన సాధన సమితి (MASS) రాష్ట్ర అధ్యక్షులు *కటకం నర్సింగ్ రావ్ గారు*.
రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యాధికార దిశగా అడుగులు వేస్తూ మనమందరం కలిసి ఒక జాతర ఏర్పాటు చేసుకోవాలని ఆలోచనతో కటకం నర్సింగ్ రావ్ గారు ఏర్పాటు చేసిన జన జాగరణ జాతరకు 33 జిల్లాల కమిటీలు పెద్ద ఎత్తున తరలి రావాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక పిలుపునిస్తున్నారు.
#🏛️రాజకీయాలు