ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏

Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
545 views
1 days ago
#🌹🌺 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణా కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌹🌺 #🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏 #🙏 ఓం నమో భగవతే వాసుదేవ #విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏 #జై శ్రీ రాధా కృష్ణ 🙏🌹🌷🌺 ------------------------------------ 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️ ------------------------------------- మంగళవారం, మే 19, 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం-శుక్ల పక్షం తిథి: తదియ:సా6.45వరకు వారం: మంగళవారం (భౌమ్యవాసరే) నక్షత్రం: మృగశిర: మ12.50వరకు యోగం:ధృతి:రా10.21వరకు కరణం:తైతుల:ఉ7.58వరకు తదుపరి:గరజి:సా6.45వరకు వర్జ్యం: రా8.40 - 10.09 దుర్ముహూర్తము: ఉ8.05 - 8.56 మరల: రా10.48 - 11.33 అమృతకాలం: ఉ6.08 మరల: రా1.54 - 3.23వరకు రాహుకాలం: మ3.00 - 4.30 యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30* సూర్యరాశి: వృషభం చంద్రరాశి: మిథునం సూర్యోదయం: 5.31 సూర్యాస్తమయం: 6.21 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు -------------------------------------- *గోమాతను పూజించండి* *గోమాతను సంరక్షించండి* ------------------------------------
Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
625 views
2 days ago
#🙏 ఓం నమో భగవతే వాసుదేవ #🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏 #విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏 #🌹🌺 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణా కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌹🌺 #ఓం నమశ్శివాయ 🙏 హరే కృష్ణ 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏శ్రీ గోమాతాయై నమః🙏 --------------------------------- 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️ ---------------------------------- సోమవారం, మే 18, 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం-శుక్ల పక్షం తిథి: విదియ: రా9.11వరకు వారం: సోమవారం (ఇందువాసరే) నక్షత్రం: రోహిణి: మ2.31 వరకు యోగం: సుకర్మ: రా1.25 వరకు కరణం: బాలువ: ఉ10.20వరకు తదుపరి: కౌలువ: రా9.11 వరకు వర్జ్యం: ఉ7.03 - 8.32 మరల: రా7.43 - 9.12 దుర్ముహూర్తము: మ12.21 - 1.13 మరల: మ2.55 - 3.47 అమృతకాలం: ఉ11.31-1.01 మరల: తె4.39 నుండి రాహుకాలం: ఉ7.30 - 9.00 యమగండ/కేతుకాలం : *ఉ10.30 - 12.00* సూర్యరాశి: వృషభం చంద్రరాశి: వృషభం సూర్యోదయం: 5.31 సూర్యాస్తమయం: 6.21 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు🙏 -------------------------------------- *గోమాతను పూజించండి* *గోమాతను సంరక్షించండి* --------------------------------------
Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
560 views
4 days ago
#🌹🌺 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణా కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌹🌺 #🙏 ఓం నమో భగవతే వాసుదేవ #🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏 #విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏 #జై శ్రీ రాధా కృష్ణ 🙏🌹🌷🌺 ------------------------------------- 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️ ------------------------------------ శనివారం, మే 16,2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం-బహుళ పక్షం తిథి: అమావాస్య: రా1.58 వరకు వారం: శనివారం (స్థిరవాసరే) నక్షత్రం: భరణి:సా5.39వరకు యోగం: సౌభాగ్యo: ఉ10.23 వరకు కరణం: చతుష్పాత్: మ3.04 వరకు తదుపరి:నాగవం: రా1.58 వరకు వర్జ్యo:ఉ.శే.వ 5.33వరకు మరల: తె4.54 నుండి దుర్ముహూర్తము: ఉ5.32 - 7.14 అమృతకాలం: మ1.06-2.37 రాహుకాలం: ఉ9.00-10.30 యమగండ/కేతుకాలం : *మ1.30 - 3.00* సూర్యరాశి: వృషభం చంద్రరాశి: మేషం సూర్యోదయం: 5.32 సూర్యాస్తమయం: 6.20 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు -------------------------------------- *గోమాతను పూజించండి* *గోమాతను సంరక్షించండి* --------------------------------------
Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
595 views
4 days ago
#🌺💙💞శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశాయ గోవిందా💞💙🥰🌺 గోవిందా హరి గోవిందా 🥰 #ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా శ్రీ శ్రీనివాస శ్రీనివాస గోవిందా గోవిందా #🙏 ఓం నమో భగవతే వాసుదేవ #🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి ------------------------------------- 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️ ------------------------------------ శనివారం, మే 16,2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం-బహుళ పక్షం తిథి: అమావాస్య: రా1.58 వరకు వారం: శనివారం (స్థిరవాసరే) నక్షత్రం: భరణి:సా5.39వరకు యోగం: సౌభాగ్యo: ఉ10.23 వరకు కరణం: చతుష్పాత్: మ3.04 వరకు తదుపరి:నాగవం: రా1.58 వరకు వర్జ్యo:ఉ.శే.వ 5.33వరకు మరల: తె4.54 నుండి దుర్ముహూర్తము: ఉ5.32 - 7.14 అమృతకాలం: మ1.06-2.37 రాహుకాలం: ఉ9.00-10.30 యమగండ/కేతుకాలం : *మ1.30 - 3.00* సూర్యరాశి: వృషభం చంద్రరాశి: మేషం సూర్యోదయం: 5.32 సూర్యాస్తమయం: 6.20 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు -------------------------------------- *గోమాతను పూజించండి* *గోమాతను సంరక్షించండి* --------------------------------------
Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
633 views
8 days ago
#🌹🌺 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణా కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌹🌺 #🙏 ఓం నమో భగవతే వాసుదేవ #🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏 #విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏 #జై శ్రీ రాధా కృష్ణ 🙏🌹🌷🌺 ----------------------------------- 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️ ----------------------------------- మంగళవారం, మే 12, 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం - బహుళ పక్షం తిథి: దశమి:ఉ9.54వరకు వారం: మంగళవారం (భౌమ్యవాసరే) నక్షత్రం: పూర్వాభాద్ర: రా9.03వరకు యోగం:వైధృతిరా7.35వరకు కరణం: భద్ర;ఉ9.54వరకు తదుపరి:బవ:రా9.30వరకు వర్జ్యం: లేదు దుర్ముహూర్తము: ఉ8.06 - 8.57 మరల: రా10.48 - 11.33 అమృతకాలం: మ1.00-2.37 రాహుకాలం: మ3.00 - 4.30 యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30* సూర్యరాశి: మేషం చంద్రరాశి: కుంభం సూర్యోదయం: 5.33 సూర్యాస్తమయం: 6.19 ----------------------------------- 👉 *హనుమజ్జయంతి* ------------------------------------ సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు -------------------------------------- *గోమాతను పూజించండి* *గోమాతను సంరక్షించండి* -------------------------------------
Rochish Sharma Nandamuru
2.2K views
8 days ago
*ముక్కోటి ఏకాదశి – వైకుంఠ ఏకాదశి విశిష్ఠత* 🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐 వైకుంఠ ఏకాదశి అని దేనిని అంటారు? వైకుంఠ ఏకాదశికి గల వివిధ పేర్లు ఏమిటి? ఉత్తర ద్వారం నుండి శ్రీమన్నారాయణుని దర్శించుకోవడం వెనుక ఉన్న రహస్యమేమిటి? ఈ రోజున విష్ణుమూర్తిని ఏ పూవులతో పూజించాలి? శ్రీ మహావిష్ణువుకి ప్రీతిగా ఏయే స్తోత్రములు పఠించడం వలన ఏ ఫలితములు పొందవచ్చు? ఏకాదశి వ్రతమును ఆచరించేవారు యే నియమములను పాటించాలి? సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశి  లేదా పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. దీనినే పుత్రద ఏకాదశి అని కూడా అంటారు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఏకాదశులలో అత్యంత ప్రధానమైనది. అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహంతో రాక్షస పీడ నుంచి విముక్తులు అయ్యారు. ఏకాదశి తిధినాడు దేవతలందరూ ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠంలో శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశి అని అంటారు.  దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రసాదించడం వల్ల ఈ రోజుని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు. అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః | సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్ || భక్తులకు దారిచూపువాడు, సకల భూతములకు నాయకుడు, ఉత్కృష్ణమైన కాంతి గలవాడు, సత్యజ్ఞానమును పొందుటకు అవసరమైన తర్కము, యుక్తి తానే అయినవాడు శ్రీమహావిష్ణువు. వికుంఠ అనే స్త్రీ నుండి అవతరించినందుకు శ్రీ మహావిష్ణువును వైకుంఠుడు అని పిలుస్తారు. ఉత్తర దిక్కున కుభేర స్వరూపంగా ఉండే అధిపతే శ్రీమహావిష్ణువు. విష్ణువు జీవులకు నియంత, జీవులకు సాక్షి, భూతముల స్వేచ్ఛావిహారాన్ని అణచేవాడు. కాబట్టి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీమహావిష్ణువును దర్శించడం అంటే ఇంద్రియాలను అణచుకొని బ్రహ్మజ్ఞ్యానమును పొందుట అని అర్ధం. అందుచేత విశేషించి ఈ రోజున భక్తులందరూ వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి ప్రదక్షిణలు ముగించుకుని దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా చేసే ప్రదక్షిణను ముక్కోటి ప్రదక్షిణ అని పిలుస్తూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన ప్రార్థించే వారికి మోక్షం లభిస్తుంది. అలాగే ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుంది. ఈరోజున ఉపవాసం, విష్ణు ఆరాధన విశేష ఫలితాలను ఇస్తాయి. ముక్కోటి ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదము. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు అష్టోత్తరము, శ్రీమన్నారాయణ స్తోత్రము, విష్ణుపురాణము, దశావతారములు పారాయణము చేసినచో సకల శ్రేయోభివృద్ధి కలుగును. విష్ణు, వెంకటేశ్వర దేవాలయం దర్శించుకోవడం శుభఫలితాలను పొందవచ్చు. ఆలయాల్లో విష్ణు అష్టోత్తరము వంటి పూజలు నిర్వహించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయి. ఏకాదశి వ్రతమును ఆచరించేవారు క్రింది నియమములను తప్పక పాటించాలి. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి. విష్ణు, వేంకటేశ్వర ఆలయాలను దర్శించుకోవాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యమునకు దూరంగా ఉండాలి. చెడ్డ పనులు, తప్పుడు ఆలోచనలను చేయరాదు. ఆ రోజు రాత్రంతా జాగరణము చేయాలి. అన్నదానం చేయవలెను. 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 #🌅శుభోదయం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🕉️
🧿🌹🙏యద్భావం తద్భవతి🌹🧿🙏
8K views
28 days ago
*🌿🌼 విష్ణు సహస్రనామం విశిష్టత 🌼🌿* ఆర్ధిక ఇబ్బందులను దూరం చేయాలన్నా.. పిల్లలు మనమాట వినాలన్నా..(ఎంతవయసు వచ్చినా సరే) ఈ స్తోత్రం పఠించాల్సిందే .! సమస్త మానవాళి ఉద్ధరింపబడడానికి వచ్చినది విష్ణు సహస్రనామము. ఇది అందరూ చేయవచ్చు. ఏదైనా కామ్యము కొరకు పారాయణగా చేసేవారు పూర్వోత్తర పీఠికలు చదవాలి. కాసేపు కూర్చొని విష్ణు సహస్రనామం చదువుకుందాం, భగవంతుని నామం చెప్పుకుంటాను అనుకునే వారికి అవి అవసరం లేదు. ఆనంద భారతీ తీర్థ స్వామిగా పిలువబడే మల్లాది దక్షిణామూర్తిగారు వారే ఈ విషయాన్ని తెలియజేశారు. నామము అందరూ చెప్పవచ్చు. మంత్రజపం చేసేవారు స్థాణువులాగా ఉండి చేయాలి. కానీ నామం మాత్రం అటూ ఇటూ తిరుగుతూ, నిలబడి, కూర్చొని, పనిచేసుకుంటూ చేయవచ్చు. స్వప్న, సుషుప్తులకు అధిదేవత పరమశివుడు. అందుకని రాత్రి నిద్రపోయేముందు మూడు మార్లు శివనామం చెప్పి పడుకోవాలి. జాగృతికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. అందువల్ల ఉదయం లేస్తూనే శ్రీహరీ శ్రీహరీ శ్రీహరీ అంటూ లేవాలి. శాస్త్రంలో మంచంమీద పడుకొని ఏది చేయడాన్నీ అంగీకరించదు. విష్ణు సహస్రనామానికి ఆ నిబంధన లేదు. ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదికి రక్షణ కల్పించింది శ్రీమహావిష్ణువు ప్రార్థన. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మంచంమీద ఔషధం కూడా సేవించకూడదు. గజేంద్ర మోక్షం ఉదయం లేవగానే ఎవరు భావన చేస్తారో దుస్స్వప్న ఫలితాలు తొలగిపోతాయి. కానీ మంచంమీద నుంచి లేస్తూనే విష్ణు సహస్రనామం చదవాలని ఉంటే చక్కగా చదువుకోవచ్చు. నిబంధనలు లేవు. దుఃస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్! కాననే నారసింహం చ పావకే జల శాయినమ్!! విష్ణు సహస్ర నామాన్ని ఎవరు పట్టుకుంటారో ఇహమునందు రక్షణ. పరమునందు పరమేశ్వరుని చేరుకొనే మార్గము సుగమం అవుతుంది. శంకరులకు ఒకసారి సరస్వతీదేవి సాక్షాత్కరించి కలి ఉద్ధతి పెరిగిపోయిన రోజులలో లోకాన్ని రక్షించగలిగిన అద్భుతమైన సహస్రనామ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రమే. అది సంజీవనీ ఓషధి వంటిది. కాబట్టి నీవు దీనికి భాష్యం వ్రాయాలి. అని పలికింది. విష్ణు సహస్రనామానికి శంకరులు భాష్యం చెప్పారు. ఆతరువాత ఉత్తరభారతదేశంలో దానిని రామస్వామి వారు వ్రాశారు. భీష్మాచార్యుల అనుశాసనమే విష్ణు సహస్ర నామ స్తోత్రం. ఆచార్యుడైన భీష్ముడు చెప్తుండగా ఆచార్యులకే ఆచార్యుడైన శ్రీకృష్ణు పరమాత్మ వింటూండగా వచ్చి, మరొక గురువైన శంకర భగవత్పాదులచే భాష్యాన్ని పొంది విష్ణు సహస్రనామం త్రివేణీ సంగమం అయింది. విష్ణు సహస్రనామం చదవడం అంటే పరమేశ్వరుని చేరుకొనే మార్గంలో ప్రయాణం చేయడం. భగవంతునికి సహస్ర నామాలతో పూజ చేయాలి. కుదరని పక్షంలో 108 నామాలతో చేయాలి. 108 రక్షణ హేతువు. గురువుకు 116 పేర్లతో పూజ చేయాలి. లోకంలో ఏప్రాణియైనా 27 నక్షత్రములలో పుడుతుంది. ఒక్కొక్క దానికి నాలుగు పాదాలు. 27 X 4 = 108. పూజకు సమయంలేనప్పుడు.. కేశవ, మాధవ, నారాయణ, గోవింద, మధుసూదన, విష్ణు, త్రివిక్రమ. వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర అనే ఈ పన్నెండు నామాలతో చేస్తే పూర్తి అవుతుంది. అలా అని ఆలస్యంగా లేవమని కాదు. ఈనామాలు చెప్తూ విష్ణు భక్తులు ఊర్ధ్వపుండ్రములను ధరిస్తారు. సర్వేజనా సుఖినోభావంతు ___________________________________________ HARI 🙏✍🏻 ___________________________________________ #ఓం నమో భగవతే వాసుదేవాయ నమః #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #శ్రీ రామానుజచార్యుల జయంతి #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #🌅శుభోదయం