🟡తెలుగుదేశం పార్టీ

sruthi
1.7K views
18 days ago
ఇంట్లో ఏ ఒక్క బిడ్డకో కాదు... ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకు ప్రభుత్వం తరపున 'తల్లికి వందనం' పేరుతో ఆర్థిక సాయం చేస్తున్నారు చంద్రబాబుగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలుచేస్తూ గత ఏడాది ఇచ్చారు. మళ్ళీ ఈ ఏడాది ఇస్తున్నారు. జులై 22న 67,47,190 మంది విద్యార్థుల కోసం వారి తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు జమ చేస్తున్నారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟥జనసేన #🟡నారా లోకేష్ #🟢వై.యస్.జగన్