రాష్ట్ర అగ్నిమాపక శాఖ కోసం రూ.40 కోట్లతో కొనుగోలు చేసిన 58 ఆధునిక ఫైర్ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాల ప్రత్యేకతలను అధికారులు సీఎం గారికి వివరించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకట రమణ, అధికారులు పాల్గొన్నారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్