రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలకు రక్షణనిచ్చేలా..
ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రిలో చేరిన బాధితులకు, ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండా తక్షణమే చికిత్స అందించేలా..
'పీఎం రాహత్' పథకాన్ని ప్రవేశపెట్టిన
గౌరవ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి ప్రభుత్వం. #🧓నరేంద్ర మోడీ#I ❤️ భారత సైన్యం💂#✋బీజేపీ🌷#🇮🇳దేశం#🔹కాంగ్రెస్