DUDEKULA DASTAGIRI
382 views
1 days ago
పారిశ్రామిక అభివృద్ధికి సహకరిస్తున్న రైతన్నలకు ధన్యవాదాలు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ శంకుస్థాపన చేసిన 38 పార్కులతో పాటు ఇప్పటికే 100 పార్కులకు శంకుస్థాపన చేశాం. ఎలాంటి వివాదాలు లేకుండా ఈ పారిశ్రామిక పార్కులకు భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు. #MSMEwaveInAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు