#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #వసంత పంచమి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
భూలోక స్వర్గం మరియు కలియుగ వైకుంఠం క్షేత్రమైన తిరుమల మహా క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు (23.01.2026) వసంత పంచమి సందర్భంగా శ్రీవారి వార్షిక విశేష పూజ వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా ఉదయం కళ్యాణ మండపంలో స్నాన పీఠంపై శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి ఉత్సవర్లకు విశేష స్నపన తిరుమంజనంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ విశేష పూజ మామూలుగా ప్రతి సోమవారం ఆనంద నిలయంలో జరిగేది. ఉత్సవర్ల అరిగిపోతున్నారు అని ప్రతి సంవత్సరం వసంత పంచమి నాడు మాత్రమే జరిగేలా జీయంగార్లు నిర్ణయం తీసుకున్నారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా