🔹కాంగ్రెస్

BRS Party
533 views
17 hours ago
తెలంగాణకు శాశ్వత శత్రువు కాంగ్రెస్సే! తెలంగాణను మళ్లీ అగ్రపథాన నిలపాలంటే.. రావాల్సింది కేసీఆరే ✊🏻 గెలవాల్సింది బీఆర్ఎస్సే 💥 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #👨‍💼కె. టీ. రామారావు #💪పాజిటీవ్ స్టోరీస్ #🔹కాంగ్రెస్
జారె ఆదినారాయణ ఎమ్మెల్యే ఫాలోవర్స్
566 views
1 days ago
ప్రజా అవసరాలే ప్రాధాన్యంగా అభివృద్ధి పనులు – అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో విస్తృత పర్యటన చేసిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ 07.08.2026 – శుక్రవారం అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజల అవసరాలే ప్రభుత్వ ప్రాధాన్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతంగా అమలు చేస్తోందని గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు అన్నారు. శుక్రవారం అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యం అశ్వారావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టడీ సర్కిల్‌ను ప్రారంభించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. బీసీ బాలికల హాస్టల్‌లో బోనాల వేడుకలు మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ బాలికల హాస్టల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే విద్యార్థినులతో కలిసి బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థుల సంక్షేమం, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కొత్తూరులో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన దమ్మపేట మండలం పార్కలగండి పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. సొంత ఇల్లు లేని పేద కుటుంబాల కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. దమ్మపేట MRO కార్యాలయంలో ప్రజా సౌకర్యాల అభివృద్ధి దమ్మపేట MRO కార్యాలయంలో ఏర్పాటు చేసిన బోర్‌వెల్‌ను ప్రారంభించి, కార్యాలయానికి వచ్చే ప్రజల కోసం మహిళాశక్తి క్యాంటీన్, మరుగుదొడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే తెలిపారు. వనమహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే వనమహోత్సవంలో భాగంగా పలు ప్రాంతాల్లో మొక్కలు నాటి, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి దశలవారీగా పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ట్రైనీ కలెక్టర్ (దమ్మపేట MRO) ఎం. మురళి గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ గారు, స్థానిక సర్పంచులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ
BRS Party
590 views
5 days ago
రేవంత్ రెడ్డి.. నిరుద్యోగ యువతను ఎండ్రిన్ తాగమంటడు.. ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటడు! ఇదే మీ కాంగ్రెస్ పార్టీ విధానమా రాహుల్ గాంధీ ❓ - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 🔥 #🏛️రాజకీయాలు #👨‍💼కె. టీ. రామారావు #🆕Current అప్‌డేట్స్📢 #🔹కాంగ్రెస్
Ravula Bharath Reddy
1.2K views
18 days ago
ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసానికి కేవలం 500 మీటర్ల దూరంలోనే రాహుల్ గాంధీ మరియు ఆయన బృందం నిరసన తెలుపుతున్నారా? ఇది దేశంలోనే అత్యంత సున్నితమైన భద్రతా ప్రాంతాలలో ఒకటి! 🤯 'శాంతియుత నిరసన' ముసుగులో ఎవరు చొరబడి అల్లకల్లోలం సృష్టిస్తారో ఎవరూ ఊహించలేరు. #🔹కాంగ్రెస్ #🏛️రాజకీయాలు #✋బీజేపీ🌷 #🧓నరేంద్ర మోడీ #రావుల భరత్ రెడ్డి🚩
BRS Party
4.5K views
1 months ago
దశాబ్దాల చరిత్ర ఉన్న సంపన్న రాష్ట్రాలను వెనక్కి నెట్టి... కేసీఆర్ గారి దార్శనికతతో కూడిన పదేండ్ల పాలనలో, పెద్ద పెద్ద రాష్ట్రాలను తలదన్ని నంబర్ వన్ రాష్ట్రంగా అవతరించి, దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది మన తెలంగాణ! #🏛️రాజకీయాలు #🔹కాంగ్రెస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 #👊పొలిటికల్ ఫైట్స్🎤