ktr #ktrtrs

Mohan
787 views
2 days ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #ktr #ktrtrs BRS has been exposing one major scam after another since the Congress government came to power, including the alleged ₹15,000 crore Site Visitation Certificate fraud. Instead of answering serious allegations surrounding the ₹1,600 crore Singareni scam and other corruption charges, the Congress government has resorted to its familiar playbook: illegal arrests, fabricated cases, and political vendetta against BRS leaders who dare to question it. Diversion tactics may dominate the headlines, but they cannot suppress the truth forever. – BRS Working President KTR #SingareniScam #SCAMgress
Kalam Daily
614 views
3 days ago
#Kalam #KalamDaily #KalamPaper #KalamEpaper #Singareni #SCCL #KTR #singareni #ktr #latest news #news
Mohan
735 views
4 days ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #ktr #ktrtrs 💥 ఈ నేల భూమిపుత్రుల జాగీరే ✊🏻 ♦️ ఎవరో మాకు దేశభక్తి పాఠాలు చెప్పాల్సిన పనిలేదు 📣 ✊🏻 పోరాటాలు, యుద్ధాలు, త్యాగాలు మాకు కొత్త కాదు 🔥 తెలంగాణ ‘ఓజీ’ కేసీఆరే! 📈 ఈ దేశానికి మా వంతుగా సహకారం అందిస్తున్నం. దేశ జీడీపీకి 5% కంటే ఎక్కువ కాంట్రిబ్యూట్‌ చేస్తున్నం 🔸 పొట్టి శ్రీరాములుది ప్రాంతీయవాదం అంటారా? 🔹 2018లో, 2023లో జనసేన పోటీ చేయకుండా ఎవరూ అడ్డుకోలే.. కొత్తగా పోటీ చేసేదేమున్నది? 💥 సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్‌ ది ప్రెస్‌’లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలంగాణ కచ్చితంగా తెలంగాణ భూమి పుత్రుల జాగీరే! ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అకర్లేదు. వందశాతం ఈ నేల కోసం కష్టపడ్డవాళ్లు, పోరాటాలు చేసినవాళ్లు, త్యాగాలు చేసినవాళ్లు.. ఇకడున్న నాలుగు కోట్ల మంది తెలంగాణ భూమి పుత్రుల జాగీరే ఈ నేల. పవన్‌ కల్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా మేము డెఫినెట్‌గా గౌరవిస్తం. ఒక నటుడిగా, కళాకారుడిగా అభిమానిస్తం. ఒక సోదరుడిగా మా ఇంటికి వస్తే అద్భుతమైన హైదరాబాదీ బిర్యానీ పెట్టి సత్కరిస్తాం. కానీ వచ్చి మా సెక్రటేరియట్‌లో కూర్చొని పెత్తనం చేస్తామంటే కుదరదు. 60 ఏండ్లు పోరాడి, ఎంతో కష్టపడి 2014లోనే మేము వేరుపడ్డం. ఈ మధ్యనే పవన్‌ కల్యాణ్‌ ఓజీ సినిమా వచ్చింది కదా.. నేను నా బ్రదర్‌ పవన్‌ కల్యాణ్‌కు ఒకటే గుర్తు చేయాలనుకుంటున్నా.. తెలంగాణకు ఒకే ఒక ఓజీ ఉన్నారు. ఆయనే కేసీఆర్‌.
Mohan
7.9K views
5 days ago
#పొలిటిక‌ల్ ట్రోల్స్.. 😂 #🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #ktr #ktrtrs "మీ అయ్య జాగీరా అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అవును.. తెలంగాణ కచ్చితంగా తెలంగాణ భూమి పుత్రుల జాగీరే. ఇందులో ఎవరికీ అనుమానం కూడా అక్కర్లేదు. ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్లు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్లు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ల నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమి పుత్రులు, ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీరే ఇది." అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. #KTR #PawanKalyan #janasena #Telangana #TelanganaPolitics #BRSParty #AndhraPradesh
Mohan
911 views
8 days ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #kcr #ktr #ktrtrs తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్), వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు (కేటీఆర్) దూకుడు పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలు వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, పార్టీ క్యాడర్ లో నూతనోత్తేజం నింపడానికి ప్రత్యేక వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.కేసీఆర్ బస్సు యాత్రప్రజా క్షేత్రంలోకి గులాబీ బాస్: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటనలు, బస్సు యాత్రలపై ప్రత్యేక దృష్టి సారించారు.ప్రధాన అజెండా: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.వ్యూహాత్మక ప్రచారం: కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటు బ్యాంకును బీజేపీ వైపు మళ్లనీయకుండా, బీఆర్‌ఎస్‌ వైపు ఉండేలా కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.కేటీఆర్ పాదయాత్ర/పర్యటనలునిరంతర ప్రజా સંપર્કం: కేటీఆర్ నియోజకవర్గాల వారీగా పర్యటనలు, పాదయాత్రలు మరియు విస్తృత స్థాయి సమావేశాలతో జనంలో ఉంటున్నారు.ప్రభుత్వ వైఫల్యాల ఎండగట్టడం: రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా, బహిరంగ సభల్లో తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.పార్టీ బలోపేతం: క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను యాక్టివేట్ చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే బాధ్యతను ముందుండి నడిపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణప్రభుత్వంపై ఒత్తిడి: రైతుల సమస్యలు, ఉద్యోగుల డిమాండ్లు, మరియు ఇతర ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నేతలు నిరంతరం పోరాటాలు చేస్తున్నారు.ప్రత్యేక ప్రణాళిక: పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు భవిష్యత్తులో మరిన్ని భారీ బహిరంగ సభలు, యాత్రలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది
Mohan
846 views
8 days ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #ktr #ktrtrs 📣 కాంట్రాక్టులన్నీ ఆ నలుగురికే❗ 🚨 రేవంత్‌ బావమరిది, పొంగులేటి కొడుకు, బీజేపీ ఎంపీలకే పనులు ⚠️ 📢 ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఒక్క కాంట్రాక్టు అయినా ఇచ్చిండ్రా? ⛔ రూ.4 వేల కోట్ల కొడంగల్‌-నారాయణపేట లిఫ్ట్‌ పనుల్లో బడుగులకు నాలుగు పైసల పనులైనా అప్పగించిండ్రా? ♦️ కాంట్రాక్టులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? డిక్లరేషన్‌లో చెప్పిందేంది? జీవో 17తో చేస్తున్నదేంది? 📣 చేతగాని సీఎంను అంటగట్టినందుకు ఢిల్లీకి పోయి నిలదీద్దాం 💥 మహాధర్నాలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్‌ చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ల ప్రకారం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం, బీసీలకు 42 శాతం (మొత్తం 72 శాతం) ఇవ్వాలి. రూపాయి టెండర్‌ పిలిస్తే 72 పైసలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే రావాలె కదా! 72 శాతం కాదు కదా 72 పైసలు కూడా ఈ వర్గాలకు ఇవ్వకుండా కాంగ్రెస్‌ సర్కార్‌ అడ్డగోలు జీవోలు తెచ్చింది. రేవంత్‌రెడ్డి పేమెంట్‌ కోటాలో గద్దెనెక్కాడు. ఆయన రెగ్యులర్‌ సీఎం కాదు రెన్యూవల్‌ సీఎం. ఢిల్లీ కాంగ్రెస్‌కు నెలనెలా కప్పం కట్టకపోతే ఆయన సీఎం పదవి ఊస్ట్‌ అవుతది. ఢిల్లీకి బ్యాగులు మోసుకుంటూ పోయినన్ని రోజులే ఆయన పదవి ఉంటది. తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్‌ హై కమాండ్‌ మౌనంగా ఉండటానికి ఇదే కారణం. వారికి కప్పం కోసం రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే మనకు రేవంత్‌రెడ్డిని అంటగట్టిండ్రు.
Mohan
839 views
12 days ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #ktr #ktrtrs 📢 అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతన్నలకు అండగా నిలవాలి: బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు 🌧️ రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డుల్లో తమ ధాన్యం, మక్కలను కోల్పోతున్న రైతన్నలు 📍 అకాల వర్షాల వల్ల ప్రభావితమైన అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను పార్టీ శ్రేణులు తక్షణమే సందర్శించాలి ❌ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, ముందుచూపు లేకపోవడం వల్లే నేడు రైతన్నలకు ఈ దుస్థితి వచ్చింది ♦️ మార్కెట్ యార్డుల్లో తడిసిన వరి, మొక్కజొన్న తదితర ధాన్యాన్ని తేమ శాతం, తరుగు అనే సాకులు లేకుండా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలి ♦️ మిగిలిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులకు సరిపడా టార్పాలిన్ కవర్లను తక్షణమే సరఫరా చేయాలి ⚡ వెంటనే మార్కెట్ యార్డులలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలి 🌾 పంట కొనుగోలు పైన ప్రత్యేక దృష్టి సారించి, అన్నదాతలను ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్! #CongressFailedTelangana